తెలంగాణం

బదిలీపై వెళ్లిన టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించాలి

కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండలం శివాయిపల్లి ప్రైమరీ స్కూల్​ టీచర్​ స్వామి బదిలీపై వెళ్లగా తిరిగి ఆయన్ని ఇక్కడే కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నా

Read More

వ్యవసాయ కూలీ రేట్లు పెంచాలి : ఎం. ఆంజనేయులు

వనపర్తి టౌన్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. ఆంజనేయులు డిమాండ్  చేశారు. శ

Read More

బోధన్ స్పెషల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డీపీవో

బోధన్,వెలుగు : బోధన్​ మండల స్పెషల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జిల్లా పంచ

Read More

15 అంగన్​వాడీ కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు

మిడ్జిల్, వెలుగు: మండలంలోని వేముల, మున్ననూరు, వాడ్యాలతో పాటు 15 అంగన్​వాడీ కేంద్రాల్లో కుళ్లిపోయి, పురుగులు పడిన గుడ్లను పంపిణీ చేయడం కలకలం రేపింది. చ

Read More

రూ. కోట్లు పెట్టి కొన్నారు..చెత్తలో పడేశారు 

నిజామాబాద్ నగరపాలక సంస్థలో గత ప్రభుత్వ హయాంలో రూ. కోట్లు విలువ చేసే ఆధునిక వాహనాలు కొనుగోలు చేశారు.  అందులో రోడ్డు క్లీనర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ

Read More

చెరువుల్లో, కుంటల్లోచెత్తను తొలగించాలి : గోదావరి అంజిరెడ్డి

వినాయక సాగర్ వద్ద  క్లీన్ ఇండియా హెల్త్ ఇండియా సంగారెడ్డి టౌన్, వెలుగు: చెరువులు, కుంటల్లోని చెత్తను తొలగించడమే లక్ష్యంగా క్లీన్ ఇండియా హ

Read More

ఎల్లాపూర్​లో షూటింగ్ సందడి

పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో శుక్రవారం షూటింగ్​ సందడి నెలకొంది. ఆషాడ మాసం సందర్భంగా బోనాల పాటను చిత్రీకరించారు.  

Read More

కలెక్టరేట్​ ముట్టడికి బీజేవైఎం ప్రయత్నం .. అడ్డుకున్న పోలీసులు

మెదక్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ శుక్రవారం బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ముట్టడికి ప్రయత్ని

Read More

హుస్నాబాద్​ను రోల్​మోడల్ గా​ చేస్త : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : రాష్ట్రంలోనే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్​మోడల్​గా నిలుపుతానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Read More

నీతి అయోగ్ లక్ష్యాలను వందశాతం సాధించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

మహాముత్తారం, వెలుగు : మండలానికి నీతి అయోగ్ కేటాయించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని జయశంకర్​భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మహాముత్తారం మండల

Read More

ఎంపీడీవో ఆఫీస్​ ముందు జీపీ కార్మికుల ధర్నా

శివ్వంపేట, వెలుగు: తమ జీతం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు శుక్రవారం శివ్వంపేట ఎంపీడీవో ఆఫీస్​ ముందు ధర్నా చేశారు. వారికి

Read More

బిల్ట్ భూముల సర్వే వేగవంతం చేయాలి : కలెక్టర్ మహేందర్ జీ

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమిని శుక్రవారం ములుగు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ పరిశీలించార

Read More

రోడ్లపైనే ఇసుక లారీలు..రెండు గంటల ట్రాఫిక్ జామ్

వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా టీఎస్ఎండీసీ ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో రోడ్లపైనే ఇసుక లారీలు నిలిచిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం  భద్రాచలం- వ

Read More