తెలంగాణం

ఆదిలాబాద్ లో చలి పంజా..9 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఇళ్ల నుంచి జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తాజాగా జిల్లాలో పలుచోట్లు

Read More

కాగ్​ లెక్కల ప్రకారం కాళేశ్వరంతో 40 వేల ఎకరాలే సాగులోకి..

ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అని గొప్పలు చెప్పుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు కేవలం లక్ష ఎకరా

Read More

స్టూడెంట్లను ఉన్నతంగా తీర్చిదిద్దాలి : వివేక్ వెంకట స్వామి

ముషీరాబాద్, వెలుగు: అన్నిరంగాల్లో విద్యార్థులు రాణించేలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్య

Read More

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఫీవర్, కరోనా వార్డులు రెడీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండగా సిటీలోని ప్రధాన ఆస్పత్రుల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో14 కేసులు నమో

Read More

దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు

సికింద్రాబాద్​, వెలుగు:  ‘తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్–2023’లో భాగంగా సౌత్ సెంట్రల్  రైల్వే 5 అవార్డులను దక

Read More

వేగం పెంచిన వందే భారత్‌‌ ఎక్స్​ప్రెస్

సికింద్రాబాద్​, వెలుగు: కాచిగూడ-– యశ్వంతపూర్ మార్గంలో  ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్​ప్రెస్ స్పీడ్‌‌ను రైల్వే అధికారులు మరింత పె

Read More

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు మృతి

గచ్చిబౌలి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు యువకులు ఉస్మానియాలో ట్రీట్​మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగింది. పో

Read More

జీడిమెట్లలో వారం రోజులుగా ఇంట్లోనే మహిళ డెడ్‌‌బాడీ

    మతిస్థిమితం సరిగా లేక అంత్యక్రియలు చేయని కుటుంబసభ్యులు     ఇంట్లో నుంచి వాసన వస్తుండటంతో పోలీసులకు స్థానికుల ఫిర్యాద

Read More

పత్తి ఏరేందుకు వెళ్తూ వాహనం నుంచి జారిపడి యువతి మృతి

కాగజ్​నగర్, వెలుగు: ఆసిఫాబాద్ ​జిల్లా చింతలమానేపల్లి మండలంలో బుధవారం పత్తి ఏరేందుకు వెళ్తూ వాహనంలో నుంచి జారి పడి ఓ యువతి చనిపోయింది. స్థానికుల కథనం

Read More

వేగం పెంచిన వందే భారత్‌‌

    కాచిగూడ- యశ్వంతపూర్ మధ్య తగ్గిన సమయం సికింద్రాబాద్​, వెలుగు: కాచిగూడ-– యశ్వంతపూర్ మార్గంలో  ప్రవేశపెట్టిన వందే భారత్

Read More

డీఎంఈగా డాక్టర్ త్రివేణి

హైదరాబాద్‌‌, వెలుగు: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌గా డాక్టర్ బి.త్రివేణిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చి

Read More

కాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోతే ప్రజలే రోడ్డెక్కుతరు : వినోద్

కరీంనగర్, వెలుగు :  అప్పులు చూపించి ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచి

Read More

కరోనాపై ఫైట్​కు రెడీగా ఉండండి.. హెల్త్ ఆఫీసర్లకు మంత్రి దామోదర ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెల్త్ అధికారులు, సిబ్బందిని స్టేట్ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశ

Read More