తెలంగాణం
శ్రీవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే
సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతర
Read Moreగోవుల అక్రమ రవాణాపై నిఘా
కామారెడ్డిటౌన్, వెలుగు : పశువుల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ నెల 17న బక్రీద్ పండుగ దృష్
Read Moreటీచర్లతో డీఈఓ ఆఫీస్ కిటకిట
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు , అప్గ్రేడెషన్ కోసం సోమవారం స్థానిక డీఈఓ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు.
Read Moreవైకుంఠధామాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న వైకుంఠధామాన్ని సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ పరి
Read Moreప్రజావాణికి వినతుల వెల్లువ
మంచిర్యాల, వెలుగు : లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ సోమవారం తిరిగి ప్రారంభమైంది. సమస్యల పరిష్కారానికి బాధితులు గ్రీవెన్
Read More11 అయినా అటెండరే దిక్కు
కాగజ్ నగర్, వెలుగు : ఇది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానేపల్లి ఎంపీడీఓ ఆఫీస్. సోమవారం ఉదయం11 గంటలైనా ఒక్క అధికారి, సిబ్బంది రాలేదు. తాత
Read Moreఫారెస్ట్ పర్మిషన్ వచ్చేలా కృషి చేద్దాం : నీరజ్ కుమార్
ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో రోడ్లు,సెల్ టవర్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతుల కోసం అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేద్దామని డీఎస్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్
Read Moreడాక్టర్ల గైర్హాజర్పై ఎమ్మెల్యే కడియం ఫైర్
స్టేషన్ఘన్పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని సీహెచ్సీ ని సోమవారం ఉదయం 10.35కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనిఖీ చేశారు. ఆస
Read Moreపశువుల అక్రమ రవాణా అరికట్టాలి : కలెక్టర్ రాజర్షి షా
జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్టౌన్, వెలుగు : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా
Read Moreపాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కాంగ్రెస్ నాయకులు
ఎల్కతుర్తి, వెలుగు: బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే మంత్రికి క్
Read Moreగుడుంబా తరలిస్తున్న వారిపై కేసు నమోదు
పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం నిషేధిత గుడుంబా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి సీఐ శ్
Read Moreపల్లవి చదువుకు చేయూత
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపురానికి చెందిన సంకే పల్లవి గేట్ ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో 104వ ర్యాంకు సాధించింది. ఈ నెల 4న న
Read Moreచట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు
రేగొండ, వెలుగు: చట్టాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ
Read More












