తెలంగాణం

శ్రీవారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతర

Read More

గోవుల అక్రమ రవాణాపై నిఘా

కామారెడ్డిటౌన్​, వెలుగు : పశువుల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ నెల 17న బక్రీద్​​ పండుగ దృష్

Read More

టీచర్లతో డీఈఓ ఆఫీస్​ కిటకిట

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు , అప్​గ్రేడెషన్​ కోసం సోమవారం స్థానిక డీఈఓ ఆఫీస్​లో సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ నిర్వహించారు.

Read More

వైకుంఠధామాన్ని పరిశీలించిన మున్సిపల్ ​చైర్​ పర్సన్

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్​ బోర్డు కాలనీలో ఉన్న వైకుంఠధామాన్ని సోమవారం మున్సిపల్​ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ పరి

Read More

ప్రజావాణికి వినతుల వెల్లువ

మంచిర్యాల, వెలుగు : లోక్​సభ ఎన్నికల కోడ్​ ముగియడంతో కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్​ సోమవారం తిరిగి ప్రారంభమైంది. సమస్యల పరిష్కారానికి బాధితులు గ్రీవెన్

Read More

11 అయినా అటెండరే దిక్కు

కాగజ్ నగర్, వెలుగు : ఇది కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని చింతల మానేపల్లి ఎంపీడీఓ ఆఫీస్. సోమవారం ఉదయం11 గంటలైనా ఒక్క అధికారి, సిబ్బంది రాలేదు. తాత

Read More

ఫారెస్ట్ పర్మిషన్ వచ్చేలా కృషి చేద్దాం : నీరజ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో రోడ్లు,సెల్ టవర్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతుల కోసం అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేద్దామని డీఎస్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్

Read More

డాక్టర్ల గైర్హాజర్​పై ఎమ్మెల్యే కడియం ఫైర్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ డివిజన్ కేంద్రంలోని సీహెచ్​సీ ని సోమవారం ఉదయం 10.35కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనిఖీ చేశారు. ఆస

Read More

పశువుల అక్రమ రవాణా అరికట్టాలి : కలెక్టర్​ రాజర్షి షా

   జిల్లా కలెక్టర్​ రాజర్షి షా  ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా

Read More

పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కాంగ్రెస్ నాయకులు

ఎల్కతుర్తి, వెలుగు: బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే మంత్రికి క్

Read More

గుడుంబా తరలిస్తున్న వారిపై కేసు నమోదు

పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం నిషేధిత గుడుంబా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి సీఐ శ్

Read More

పల్లవి చదువుకు చేయూత

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపురానికి చెందిన సంకే పల్లవి గేట్ ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో 104వ ర్యాంకు సాధించింది. ఈ నెల 4న న

Read More

చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

రేగొండ, వెలుగు: చట్టాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ

Read More