తెలంగాణం

జహీరాబాద్‍లో కౌంటింగ్ కు సర్వం సిద్ధం

జహీరాబాద్ లోక్ సభ బరిలో19 మంది అభ్యర్థులు కౌంటింగ్ కోసం మొత్తం14 టేబుళ్లు,145 రౌండ్లు స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత సంగారెడ్డి, వెలుగు

Read More

ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఎగ్జామ్​కు 3 సెంటర్ల ఏర్పాటు

కామారెడ్డిటౌన్ ​, వెలుగు : ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ ఈ నెల 3 నుంచి 13 వరకు  ఉదయం 9.30 గంటల మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని కామారెడ్డి

Read More

మెదక్​ పట్టణంలో భారీ వర్షం

నిలిచిన విద్యుత్​ సరఫరా మెదక్​టౌన్, వెలుగు: పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం గంటపాటు ఆగకుండా కుర

Read More

మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించడానికి తెల

Read More

రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది

నిజామాబాద్​, వెలుగు :  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన కీలక పాత్రను పాలకులు గుర్తించాలని టీయూడబ్ల్యుజే యూనియన్​ జిల్లా ప్రెసి

Read More

భూ వివాదాల్లో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు : సీఐ రవి

జహీరాబాద్, వెలుగు: భూ వివాదాల్లో ప్రజలను బెదిరింపులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ సీఐ రవిహెచ్చరించారు.ఆదివారం ఆయన ఆఫీసులో సర్కిల

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

జోగిపేట, వెలుగు: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జోగిపేట డివిజన్​ టాస్క్​ఫోర్స్​అధికారులు విత్తన షాపుల యజమానులను హెచ్చరించారు. ఆదివార

Read More

ఈ ఏడాది పేదలకు 4.50 లక్షల ఇండ్లు... సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇంది రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభి

Read More

పోటీతత్వ ర్యాంకుల్లో భారత్​ 40వ స్థానం

ప్రపంచ పోటీతత్వ ర్యాంకుల్లో భారతదేశం గత ఏడాదితో పోలిస్తే ఈసారి మూడు స్థానాలు దిగజారి 40వ స్థానానికి పరిమితమైంది. 2022లో 37వ స్థానంలో ఉండేది. 2019&ndas

Read More

2050 మాస్టర్ ప్లాన్... మూడు జోన్లుగా తెలంగాణ...

మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని..

Read More

రాష్ట్ర అభివృద్ధిని బాధ్యతగా తీసుకోవాలి : గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధిని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ముందుకెళ్తే.. దేశం కూడా మరింత డెవలప్‌‌‌‌ అవుతుందని గవర్నర్ సీప

Read More

హైదారబాద్‌లో పలు చోట్ల వాన .. ఇయ్యాల, రేపు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు:  సిటీలో పలు ప్రాంతాల్లో ఆదివారం వాన పడింది. సాయంత్రం 5 గంటలకు మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ లో అధికంగా 2.

Read More

బడిబాట షెడ్యూల్ మళ్లీ మారింది..రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్

హైదరాబాద్,వెలుగు: బడిబాట కార్యక్రమం రెండోసారి వాయిదా పడింది. ఈ నెల 3 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తామని విద్యా శాఖ ఇటీవల  ప్రకటించింది. అయితే

Read More