తెలంగాణం
అక్టోబర్ 14న (శనివారం) పోస్ పోర్టు ఆఫీసుల్లో స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: నగరంలో పాస్పోర్ట్ ప్రత్యేక డ్రైవ్ శనివారం కొనసాగుతుందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి గురు
Read Moreకాంగ్రెస్లో చేరిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్
హనుమకొండ/పరకాల, వెలుగు : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన మాజీ మావోయిస్ట్ గాజర్ల అశోక్ అలియాస్ ఐత
Read Moreమెదక్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా: హరీశ్ రావు
మెదక్ లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని.. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Moreకార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
నాగర్ కర్నూల్, వెలుగు: కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని మాజీ మంత్రి డా.నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్
Read Moreకోడ్ ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలి : రవి నాయక్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని ఎన్ఫోర్స్ మెంట్ బృందాలు శుక్రవారం ఉదయం 11 గంటల లోగా వారికి కేటాయించిన స్థానాలలో  
Read Moreఇవాళ( అక్టోబర్ 13న) జగిత్యాలలో పసుపు బోర్డు రైతులు కృతజ్ఞతా సభ
జగిత్యాల: పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు రైతులు ఇవాళ ( అక్టోబర్ 13న) కృతజ్ఞతా సభ ఏర్పాటు చేస్తున్నారు. మెట్పల్లిలోని వెంకట్ రెడ్డి గార్డెన్ లో
Read Moreప్రతి ఖర్చును లెక్కలో చూపాలి : రాజర్షి షా
మెదక్, వెలుగు: ఎన్నికల్లో పోటీచేసే ప్రతి అభ్యర్థి రోజూవారీ ఖర్చుల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి ష
Read Moreరెవెన్యూ డివిజన్ సాధించేవరకు ఉద్యమం ఆగదు
చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేవరకు ఉద్యమం ఆగదని మద్దూరు జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్రెడ్డి, జేఏసీ చైర్మన్ ప
Read Moreకొత్త పనులు గ్రౌండింగ్ చేయొద్దు : శరత్
సంగారెడ్డి టౌన్, వెలుగు: అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచు కోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని కలెక్టర్ శరత్ సూచించారు. గురువారం కలెక్ట
Read Moreఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి : ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తమ విధులను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఉదయ్
Read Moreవరంగల్ లో సైకో వీరంగం..జనంపై రాళ్లతో దాడి.. ఐదుగురికి గాయాలు
వరంగల్ సిటీ వెలుగు : వరంగల్ లో గురువారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. జనంపై రాళ్లు, కట్టెలు విసురుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. అతని దాడిలో ఐదుగురికి
Read Moreతండ్రిని కొట్టి చంపిన కసాయి కొడుకు
నల్గొండ జిల్లాలో దారుణం హాలియా, వెలుగు: కని, పెంచి పెద్దచేసిన తండ్రిని కొడుకు కసాయిలా మారి రాయితో అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ హృదయవిదారక ఘటన
Read Moreఎస్టీపీపీలో హైడ్రోజన్ ఉత్పత్తి
జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రారంభించామని ఈ అండ్ఎం డైరెక్టర్ సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం జైపూర్లోని
Read More












