తెలంగాణం

ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం ఎన్నికల స్ట్రాటజీ: కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం తమ పార్టీ ఎన్నికల స్ట్రాటజ

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దత్తత గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు కోసం మహిళల ధర్నా

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ బాబు దత్తత గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామి

Read More

దొరల బలమా, ప్రజా బలమా చూసుకుందాం : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

    కేసీఆర్ ​గజ్వేల్​ను వదిలి కామారెడ్డిలోనే పోటీ చేయాలి     కామారెడ్డిలో సీఎం గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

Read More

మల్లన్న గర్భగుడికి సెన్సార్ సిస్టం

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలోని గర్భగుడి, అర్ద మండపంలోని ద్వారాలకు సెన్సార్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు ఆదివారం ఆలయ అధికా

Read More

గిరిజనుల అభివృద్ధికి కృషి : పోచారం శ్రీనివాస్​రెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని

Read More

పేదలకు వరం ఆయుష్మాన్ భారత్: నందీశ్వర్​ గౌడ్

పటాన్​చెరు, వెలుగు:  భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పేదలరకు ఒక వరమని పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​ గౌడ్ అన్నారు.

Read More

ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నాం : బి.వినోద్ కుమార్

ముస్తాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలు ఆంక్షాలను నెరవేర్చుకున్నామని, సీఎం కేసీఆర్​పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని ప

Read More

టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలి.. వేదిక నాయకులు డిమాండ్​

కల్వకుర్తి, వెలుగు: టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి చైర్మన్  జనార్దన్ రెడ్డిని సస్పెండ్  చేయాలని విద్యావంతుల వేదిక నాయకులు డిమాండ్​ చేశారు.

Read More

ఇథనాల్​ కంపెనీ మూసివేయాలి: చంద్రకుమార్

మరికల్, వెలుగు: ఇథనాల్​ కంపెనీ మూసి వేయాలని రిటైర్డ్​ హైకోర్టు జడ్జి జస్టిస్​ బి.చంద్రకుమార్​ కోరారు. మండలంలోని చిత్తనూర్​ వద్ద ఉన్న ఇథనాల్​ కంపెనీని

Read More

గల్ఫ్ కార్మికులకు ఈ-కెవైసీ అప్ డేట్.. కేంద్రం నిర్ణయంపై ఆందోళన

గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే వలస కార్మికులకు పెద్ద కష్టమే వచ్చింది. వారంతా ఇప్పుడు పరేషాన్‌లో పడ్డారు. రేషన్‌కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్క

Read More

పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు: పైతర మీనాక్షి

​మునిపల్లి, వెలుగు  :  పల్లెల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ ఎంతగానో  కృషి చేస్తోందని జడ్పీటీసీ పైతర

Read More

వీరజవాన్ నీరడి గంగా ప్రసాద్​కు కన్నీటి వీడ్కోలు

      అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, పాల్గొన్న కలెక్టర్, సీపీ      జనసంద్రమైన కుమ్మన్​పల్లి  బోధన్​,

Read More

లింగంపేట మండలంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ సుడిగాలి పర్యటన

లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని 11 గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్​ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Read More