తెలంగాణం
పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
పార్టీ మార్పుపై బీజేపీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. పార్టీ మారడం లేదని
Read Moreకథలాపూర్లో జి. వెంకటస్వామి జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైకి చెందిన జర్నలిస్టు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కథల
Read Moreఒక్కో సింగరేణి కార్మికుడి ఖాతాలో రూ. లక్షా 53 వేలు
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. సింగరేణి లాభాల్లో వాటా బోనస్ గా ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు చెల్లించనుంది.
Read Moreబీజేపీ యాక్షన్ స్టార్ట్..ఎన్నికల కోసం 14 కమిటీలు
ఎన్నికలకు వేగం పెంచిన కమలనాథులు 14 కమిటీలను ప్రకటించిన రాష్ట్ర నాయకత్వం మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా గడ్డం వివేక్ వెంకటస్వామి స్క్రీనింగ్ కమ
Read Moreఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు..
కరీంనగర్ జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి పట్టణంలో జీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకా చి
Read Moreఎన్నికల్లో ఇంటి నుంచే ఓటేయొచ్చు..కానీ ఈ ఫామ్ ద్వారా అప్లై చేసుకోవాలి
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యాన్ని కల్పించబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. తొలిసారిగా 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి నుంచే ఓ
Read Moreగురుకుల కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మందమర్రి ఎస్సీ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థి ప్రభాస్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బులు దొంగతనం చేశాడని మూడు
Read Moreకేసీఆర్ను, ఎర్రబెల్లిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి
సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
Read Moreరోజుకో వెరైటీతో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ : మెనూ రిలీజ్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి ప్రతి రోజూ పిల్లలకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ పెట్టనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తుంది ప్రభ
Read Moreతెలంగాణలో యువత ఓట్లు ఎక్కువ ఉన్నాయి: సీఈసీ రాజీవ్ కుమార్
హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన చెప్పారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరి
Read Moreపథకాలు ప్రారంభించేది రాజకీయ నాయకుల స్వార్థం కోసమే: తుమ్మల నాగేశ్వరరావు
కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పథకాలు ప్రారంభించేది రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసమేనని తుమ్
Read Moreఎన్నికలు వస్తేనే ఊర్లు గుర్తస్తాయా.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు నిరసన సెగ తగిలింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో పర్యటన కోసం వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్థులు అడుకున్నారు. ఎన్నికలు
Read Moreఎన్నికల కోసం బీజేపీ14 కమిటీలు : మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామి
అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది తెలంగాణ బీజేపీ. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీలను నియమించింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వ
Read More












