తెలంగాణం
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమి కొట్టాలి: సీడబ్ల్యూసీ సభ్యులు సుకుజిందర్ సింగ్
బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు తోడు దొంగలని.. ప్రజలంతా ఏకమై రెండు పార్టీలను తరిమి కొట్టాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు సుకుజిందర్
Read Moreఅసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా : రేఖానాయక్
నిర్మల్ జిల్లా : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు వార్నింగ్ ఇచ్చారు. రూ.2 కోట్ల 25 లక్షల ACDP (Assembly constituency de
Read Moreసిరిసిల్ల యువతి అద్భుత ప్రతిభ.. పెన్సిల్ లిడ్పై గణేష్ ప్రతిమ
అసాధారణ ప్రతిభతో కళాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది సిరిసిల్లకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ చెన్నోజు ప్రియాంక. వినాయక చవితి సందర్భంగా పెన్సిల్ పై చెక్కిన గ
Read Moreతెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తేదీలు ఇవే..
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి తెల
Read Moreమిసన్ భగీరథ నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు
నల్లగొండ జిల్లాలో నీళ్లకోసం రోడ్డెక్కారు మహిళలు. గత వారం రోజులుగా తాగు నీటి కోసం అల్లాడుతున్నామని.. పట్టించుకునే నాథుడే లేడని.. చేసేదేమీ లేక ఆందోళన కు
Read Moreకాంగ్రెస్ పార్టీ హామీలన్నీ బోగస్ : మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆచరణ సాధ్యం కాని హామీలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని చెప్పా
Read Moreయాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. ఉచిత దర్శనానికి గంట
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి స్పెషల్ దర్శనానికి ఒక గంట సమయం పడుతుండగా.. ఉచిత దర్శనం ఒక గంట 30 న
Read Moreఅధికార పార్టీకి బొమ్మకల్ సర్పంచ్ రాజీనామా
కరీంనగర్ రూరల్, వెలుగు: పార్టీలో తనకు గుర్తింపు లేనందున రాజీనామా చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ తెలిపాడు
Read Moreకోర్డు బిల్డింగ్ పనులు స్పీడప్ చేయండి: టి.వినోద్ కుమార్
నల్గొండ అర్బన్, వెలుగు: నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మిస్తున్న నాలుగు కోర్టు బిల్డింగ్ పనులను స్పీడప్ చేయాలని హైకోర్టు జడ్జిలు &n
Read Moreఓట్ల కోసం చిచ్చు పెడుతున్న అమిత్ షా: జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఆ
Read Moreమహాముత్తారంలో పశువుల కొట్టంలా కొత్త ఎంపీడీవో ఆఫీస్
మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం ఎంపీడీవో ఆఫీస్ నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. ద
Read Moreనాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసిన్రు : తమ్మినేని వీరభద్రం
3 వేల గడీలు బద్దలు కొట్టి...10 లక్షల ఎకరాలు పంచిన్రు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భద్రాచలంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్
Read Moreనిరుద్యోగ యువత కోసమే జాబ్మేళా : ఎర్రబెల్లి ప్రదీప్రావు
కాశీబుగ్గ, వెలుగు : నిరుద్యోగ యువత కోసమే జాబ్మేళా నిర్వహించినట్లు బీజేపీ స్టేట్ లీడర్ ఎర్రబెల్లి ప్రదీప్&zwn
Read More













