తెలంగాణం
కేసీఆర్ వల్లే పేదింటి ఆడ బిడ్డల కల నెరవేరుతుంది: హరీశ్ రావు
సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. ఓ
Read Moreబీ రెడీ : 25 నుంచి హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ రైలు
హైదరాబాద్, బెంగళూరు నగరాలను సెప్టెంబర్ 25 నుంచి వందేభారత్ ఎక్స్ప్రెస్ ద్వారా అనుసంధానం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాచిగూడ-యశ్వం
Read Moreఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. బయటకు రాకండి
తెలంగాణలో మూడురోజుల(సెప్టెంబర్ 21, 22, 23) పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాల
Read Moreఅక్టోబర్ 4న ఖమ్మం జిల్లా ఓటర్ల తుది జాబితా
ఖమ్మం టౌన్, వెలుగు: అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ఈ నెల 19 వరకు మార్పులు, చేర్పులకు సంబంధించి దర
Read Moreదేవుడిని కూడా వదలరా : 11 కేజీల గణేష్ లడ్డూ కొట్టేసిన దొంగలు
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు,ఆఫీసులు, దేవుడి గుళ్లు వేటిని వదలడం లేదు. యధేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గణేష్ ఉత్సవ
Read Moreకలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
ఖమ్మం టౌన్, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్
Read Moreఅర్హులైన రైతులకు రుణమాఫీ అందాలి : సీఎస్ శాంతి కుమారి
ఖమ్మం టౌన్,వెలుగు: అర్హులైన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. బుధవా
Read Moreరుణమాఫీ, గృహలక్ష్మితో మైలేజ్ పెరిగింది : గొంగిడి మహేందర్ రెడ్డి
యాదాద్రి, వెలుగు: పంట రుణాల మాఫీ, గృహ లక్ష్మి వంటి పథకాల అమలుతో బీఆర్ఎస్ మైలేజ్ మరింత పెరిగిందని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ స్టేట్ వైస్ చై
Read Moreనార్కట్పల్లి మండలంలో టెట్ బాగా రాయలేదని మహిళ సూసైడ్
నార్కట్పల్లి,వెలుగు: టెట్ బాగా రాయలేదనే మనస్తాపంతో మహిళ సూసైడ్ చేసుకున్నది. ఈ ఘటన మండలంలోని బాజకుంట గ్రామంలో జరిగింది. పోలీసు తెలిపిన ప్రకారం
Read Moreలింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా
కూసుమంచి,వెలుగు : సెల్లో మోసపూరిత ప్రకటన చూసి లింకు క్లిక్చేయడంతో రూ,1.9లక్షలు పోగోట్టుకున్న ఘటన మండలంలోని నాయకున్గూడెం గ్రామంలో జరిగి
Read Moreమిషన్ భగీరథ వాటర్ వస్తలేవు..ఎమ్మెల్యే విద్యాసాగర్రావును నిలదీసిన ఎంపీటీసీ
మల్లాపూర్ , వెలుగు : తమ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని మల్లాపూర్మండలం గుండంపెల్లి ఎంపీటీసీ మంజుల ఎమ్మెల్యే విద్యాసాగర్&zw
Read Moreబాధిత కుటుంబాలకు వివేక్ పరామర్శ
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా
Read Moreఇండ్లకోసం పేదల ఆందోళన
గూడూరు, వెలుగు: మండలంలోని నాయక్ పల్లి గ్రామానికి చెందిన 80మందికి ఇండ్ల పట్టాలిచ్చి, స్థలం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. బుధవారం మండలానికి వచ్చిన కలెక్
Read More













