తెలంగాణం
రుణమాఫీ, గృహలక్ష్మితో మైలేజ్ పెరిగింది : గొంగిడి మహేందర్ రెడ్డి
యాదాద్రి, వెలుగు: పంట రుణాల మాఫీ, గృహ లక్ష్మి వంటి పథకాల అమలుతో బీఆర్ఎస్ మైలేజ్ మరింత పెరిగిందని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ స్టేట్ వైస్ చై
Read Moreనార్కట్పల్లి మండలంలో టెట్ బాగా రాయలేదని మహిళ సూసైడ్
నార్కట్పల్లి,వెలుగు: టెట్ బాగా రాయలేదనే మనస్తాపంతో మహిళ సూసైడ్ చేసుకున్నది. ఈ ఘటన మండలంలోని బాజకుంట గ్రామంలో జరిగింది. పోలీసు తెలిపిన ప్రకారం
Read Moreలింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా
కూసుమంచి,వెలుగు : సెల్లో మోసపూరిత ప్రకటన చూసి లింకు క్లిక్చేయడంతో రూ,1.9లక్షలు పోగోట్టుకున్న ఘటన మండలంలోని నాయకున్గూడెం గ్రామంలో జరిగి
Read Moreమిషన్ భగీరథ వాటర్ వస్తలేవు..ఎమ్మెల్యే విద్యాసాగర్రావును నిలదీసిన ఎంపీటీసీ
మల్లాపూర్ , వెలుగు : తమ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని మల్లాపూర్మండలం గుండంపెల్లి ఎంపీటీసీ మంజుల ఎమ్మెల్యే విద్యాసాగర్&zw
Read Moreబాధిత కుటుంబాలకు వివేక్ పరామర్శ
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా
Read Moreఇండ్లకోసం పేదల ఆందోళన
గూడూరు, వెలుగు: మండలంలోని నాయక్ పల్లి గ్రామానికి చెందిన 80మందికి ఇండ్ల పట్టాలిచ్చి, స్థలం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. బుధవారం మండలానికి వచ్చిన కలెక్
Read Moreఆర్డీవో ఆదేశాలను వారసులు పట్టించుకోవట్లే
యాదాద్రి, వెలుగు: ట్రిబ్యునల్లో ఆర్డీవో ఇచ్చిన ఆర్డర్స్ ను వారసులు పట్టించుకోవడం లేదని వయో వృద్ధుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కలెక్టరేట్లో నిర్వ
Read Moreఇండ్లు రానోళ్లు తిట్టుకోవద్దు : సి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, వెలుగు : డబుల్ బెడ్రూం ఇండ్లకు లెక్కకు మించి అప్లికేషన్లు రావడంతో అందరికీ ఇండ్లు ఇవ్వలేదని, ఇండ్లు రానోళ్లు తిట్టుకోవద్దని జడ్చర్ల ఎమ్మెల్యే
Read Moreకేసుల దర్యాప్తుపై శ్రద్ధ పెట్టాలి :కె నరసింహ
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : పోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ క్రైమ్ కేసుల దర్యాప్తుపై శ్రద్ధ చూపాలని ఎస్పీ కె నరసింహ సూచించారు. బుధవారం ఎస్పీ ఆ
Read Moreఅభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ : పద్మాదేవేందర్ రెడ్డి
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాపన్నపేట, వెలుగు : అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలుస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదే
Read Moreబార్డర్ చెక్ పోస్ట్ లు పక్కాగా ఉండాలి : కోయ శ్రీహర్ష
మాగనూర్, వెలుగు : వచ్చే ఎన్నికల కోసం బార్డర్ చెక్పోస్ట్లను పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు,
Read Moreస్టూడెంట్లకు గొడుగుల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి
కాటారం, వెలుగు : మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
Read Moreమహిళలు పారిశ్రామికంగా ఎదగాలి : ఎర్రబెల్లి దయాకర్రావు
తొర్రూరు, వెలుగు : మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు బాగుపడితేనే దేశం, రాష్ట్రం, బాగుపడుతుందని మంత్రి ఎర్రబెల్ల
Read More













