జైలు నుంచి విడుదలైన మంత్రి హత్య కుట్ర కేసు నిందితులు

జైలు నుంచి విడుదలైన మంత్రి హత్య కుట్ర కేసు నిందితులు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. మన్నూరు రవి, అమరేందర్ రాజు, రాఘవేందర్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మధుసూదన్ రాజు చర్లపల్లి జైలు నుంచి ఉదయం  రిలీజ్ అయ్యారు. ఈ ఏడుగురికి గురువారం మేడ్చల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. మంత్రి హత్య కుట్ర కేసులో మార్చిలో అరెస్ట్ అయిన ఏడుగురు 34రోజుల పాటు జైలులో ఉన్నారు. చేయని తప్పుకు తమను జైలుకు పంపారని నిందితులు వాపోతున్నారు.

For More News..

భారీగా పెరిగిన సిలిండర్ ధర.. ఒకేసారి రూ. 273 పెంపు