డాక్టర్ల నిర్లక్ష్యం..కడుపులోనే పసికందు మృతి

డాక్టర్ల నిర్లక్ష్యం..కడుపులోనే పసికందు మృతి

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళ గర్భంలోనే శిశువును పోగోట్టుకోవాల్సి వచ్చింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన పాపగారి అనిత శనివారం సాయంత్రం డెలివరీ కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది.  డెలివరీ చేయాలని  వైద్యులను కోరారు బంధువులు..అయితే డెలివరీ ఆలస్యం కావడంతో గర్భిణీ మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే గర్భంలో ఉమ్మనీరు మింగడంతో కడుపులోనే బాబు మృతి చెందాడని వైద్యులు చెప్పారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పసికందు చనిపోయిందని గర్భిణి బంధువులు అంటున్నారు.

ఇది రౌడీయిజానికి పరాకాష్ట.. జాతి వివక్షపై కోహ్లీ సీరియస్

గుడ్ న్యూస్.. రోజుకు 2జీబీ డేటా ఫ్రీ

సీఎం ఆస్తి రూ.71 లక్షలు పెరిగింది..మొత్తం ఆస్తి ఎంతంటే.?