ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: సమత కేసులో నిందితుల తరఫున లాయర్ను కోర్టు నియమించింది. కేసులోని ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం మరోసారి జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తాము లాయర్ను నియమించుకునే పరిస్థితుల్లో లేమని, కోర్టు ద్వారానే నియమించాలని నిందితులు విన్నవించారు. వారి తరఫున వాదించవద్దని ఇప్పటికే బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో నిందితులు కోరుకున్న అడ్వకేట్ ఎ.ఎ.రహీంను వారి తరఫున వాదించేందుకు స్టేట్ బ్రీఫ్గా నియమిస్తూ జడ్జి ఉత్తర్వులను జారీ చేశారు. రెండు రోజుల్లో కేసు విచారణకు సంబంధించిన షెడ్యూల్ఫిక్స్ చేసి రోజుకు ఐదు నుంచి ఆరుగురు సాక్ష్యులను విచారించే అవకాశమున్నట్లుగా పీపీ రమణారెడ్డి తెలిపారు.
‘సమత’ నిందితులకు లాయర్ ను నియమించిన కోర్టు
- తెలంగాణం
- December 18, 2019
లేటెస్ట్
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
- RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- మైనర్ కూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 25ఏళ్ల జైలు శిక్ష
- జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ అరెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది