వామన్ రావు దపంతుల చిత్రపటానికి నివాళులు

వామన్ రావు దపంతుల చిత్రపటానికి నివాళులు

హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణిల హత్య జరిగి ఇవాళ్టీతో ఏడాది అవుతోంది. దీంతో పెద్దపల్లి జిల్లాలోని మంథని కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో గట్టు వామన్ రావు దపంతుల చిత్రపటానికి న్యాయవాదులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అలాగే ఈరోజు కోర్టు విధులను బహిష్కరించారు.