వెలుగు ఎక్స్క్లుసివ్
ద్రవిడ పార్టీల చుట్టే తమిళ రాజకీయాలు!
గొప్ప ఫ్రెంచ్ రచయిత జీన్ కర్ 1849లో చెప్పినట్టు ‘కొన్ని విషయాలు చాలా మారినా.. మరికొన్ని విషయాలు యథాతథంగా అవి నిరంతరం అలాగే కొనసాగుతాయి&rsq
Read Moreకాజీపేటలో వడివడిగా.. కోచ్ ఫ్యాక్టరీ..ఇప్పటికే 73 శాతం పనులు.. మిగతావి డిసెంబర్ నాటికి పూర్తయ్యే చాన్స్
ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న మెషినరీ వచ్చే నెల నుంచి ఇన్స్టలేషన్ చేసేందుకు ఏర్పాట్లు ఈ నెల 19న పనుల పరిశీలనకు రానున్న రైల
Read Moreఇక కరెంట్ వైర్లు కనపడవ్ .. గ్రేటర్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ కేబుళ్లు!
బెంగళూరు తరహాలో ఏర్పాటుకు నిర్ణయం ఫీడర్స్ వారీగా కొనసాగుతున్న సర్వే మొదటి దశలో మెయిన్ రోడ్ల పక్కన.. ఆ తర్వాలే బస్తీలు, కాలనీలపై దృష్టి
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో .. ఇంటర్ ఎడ్యుకేషన్పై సర్కార్ స్పెషల్ ఫోకస్
నీట్, ఎంసెట్ పరీక్షలకు స్పెషల్ కోచింగ్ ఈ నెల15 నుంచి డిసెంబర్ 31 వరకు ట్రైనింగ్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఎంసెట్, క్లాట్ఎ
Read Moreనిజామాబాద్ జిల్లాలో అగ్రభాగంలో తెలంగాణ వర్సిటీ : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో 2006లో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం 19 ఏండ్లలో అద్భుత విజయాలు సాధించి స్టేట్లో అగ్రస్థానంలో ఉందని గవర్నర్
Read Moreవానొస్తే మునకే.. గుంతలతో అవస్థలు పడుతున్న ప్రజలు
ఉమ్మడి జిల్లా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు హనుమకొండ బస్టాండే కీలకం వానొచ్చినప్పుడల్లా మునుగుతున్న ఆవరణ హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాల
Read Moreయాదాద్రి జిల్లాలో జాడలేని వాన .. పత్తి సాగుపై పెను ప్రభావం
సాగుపై పెను ప్రభావం.. జిల్లాలో 32 శాతమే సాగు వాడిపోతున్న పత్తి.. దిక్కుతోచని స్థితిలో రైతు యాదాద్రి, వెలుగు: వానాకాల
Read Moreవానలు అటే పోయినయ్ .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానల్లేక రైతుల పరేషాన్
గతేడాదితో పోలిస్తే తగ్గిన వర్షపాతం అడపాదడపా జల్లులు మినహా చెప్పుకోదగ్గ వానలే పడ్తలే నీళ్లు లేక ఎండుతున్న పంటలు కరీంనగర్/జగిత్య
Read Moreగద్వాల జిల్లాలో పత్తి సీడ్ పంట తీసుకున్నాక.. రేటు తగ్గిస్తున్న కంపెనీలు
ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.50 వేలు నష్టపోతున్న రైతులు గద్వాల, వెలుగు: సీడ్ పత్తి రైతులపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గత ఏడాదిలో రైతులు పండి
Read Moreనమ్మించి మోసం చేస్తుండ్రు .. నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్న కేటుగాళ్లు
ఇటీవల జిల్లాలో పెరిగిన మోసాలు.. పలు కేసులు నమోదు తాజాగా డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో 400 మందికి టోకరా ఆందోళనకు దిగిన బాధితులు
Read Moreపాలిటెక్నిక్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఫీజు రీయింబర్స్మెంట్ .. ఉత్తర్వులు జారీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ
పాలిసెట్లో వెయ్యివరకు ర్యాంకు పొందిన విద్యార్థులకు కూడా.. సర్కారు బడుల్లో చదివిన వారికీ ఫీజులు మినహాయింపు మొత్తం ఫీజులను చెల్
Read Moreఒక గ్రామం ఒక గ్రంథాలయం గడ్చిరోలి విజ్ఞానగాథ
గడ్చిరోలిలో 'ఒక గ్రామం ఒక గ్రంథాలయం' కార్యక్రమం అమలుచేసి విద్య, వై-ఫై, ఉద్యోగ మార్గదర్శకత్వం కల్పించడం ద్వారా నక్సల్స్ ప్రభావాన్ని తగ్గి
Read Moreఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి పూర్తి అనుకూలమా?
ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా డిమాండ్ ఉంది. దీనికి కారణాలు విద్యుత్ వాహనాలు శిలాజ ఇంధనాలను ఉపయోగించకపోవడ
Read More












