
వెలుగు ఓపెన్ పేజ్
ఆహార భద్రతకు పీడీఎస్ భరోసా
కొన్నేండ్లుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం(పీడీఎస్) మొత్తం మారిపోయింది. దేశంలో ఆహార ధాన్యాల సరఫరా కోసం 1960లో ఒక ‘సంక్షేమ వ్యవస్థ’గా మొదలైన పీడీఎస్
Read Moreట్రాన్స్ జెండర్ల హక్కుల్ని గుర్తించాలి
ఈ దేశంలో పుట్టిన ప్రతి ‘వ్యక్తి’కీ సమానమైన హక్కులు ఉంటాయని మన రాజ్యాంగం చెబుతోంది. ఇక్కడ వ్యక్తి అనే పదం ఆడ, మగకు మాత్రమే కాదు. హిజ్రాలు, ట్రాన్స్ జెం
Read Moreరైతు హక్కులకూ రక్షణ ఉండాలె
దేశంలో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఢిల్లీని దిగ్బంధనం చేసిన రైతులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చే
Read Moreప్రేమపెళ్లి చేసుకున్న బిడ్డల్ని చంపితే పరువు నిలుస్తుందా?
నేటి సమాజంలో ఎవరి లైఫ్ వాళ్లు చూసుకోవడానికే టైమ్ ఉండట్లేదు. ఇక పక్క వాడి జీవితంలో ఏం జరుగుతోందో చూసే సమయం ఎక్కడిది? నాలుగు రోజులు ఎవడో ఏదో అనుకుంటాడని
Read Moreభారతరత్నకు దళితులు అర్హులు కాదా
దేశంలోనే అత్యున్నత పురస్కారంగా పిలిచే ‘భారత రత్న’కు ఎవరు అర్హులు? ఇప్పటివరకు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు, గాయకుడు ఎస్పీ బ
Read Moreసవరణలు కాదు.. ఆ చట్టాలే పోవాలి
కేంద్రానికి తేల్చి చెప్పిన రైతు సంఘాలు ప్రతిపాదనలకు ఒప్పుకోబోమని వెల్లడి కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాలన్నదే తమ డిమాండ్ అని రైతు సంఘాలు తేల్చిచెప్ప
Read Moreఅగ్రి చట్టాలపై కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి
రిఫామ్స్ వచ్చిన ప్రతిసారీ మొదట్లో ప్రభుత్వాలు వ్యతిరేకతనే చూశాయి. తర్వాత ఆ సంస్కరణలే దేశ ఆర్థిక అభివృద్ధికి సాయపడ్డాయి. ఇప్పుడు వ్యవసాయం సంస్కరణలను అమ
Read Moreప్రభుత్వ ఆఫీసుల్లోనే కాదు.. ప్రైవేటు వ్యవస్థల్లో కూడా లంచం లేనిదే పని జరగడం లేదు
ప్రపంచంలో చాలా దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అవినీతి ఒకటి. లంచం లేనిదే ప్రభుత్వ ఆఫీసుల్లోనే కాదు.. కొన్ని ప్రైవేటు వ్యవస్థల్లో కూడా పని జరగడం
Read Moreకేసీఆర్ లెక్క సామాన్య రైతు కార్పొరేట్కు అమ్ముకోవద్దా?
కేసీఆర్ కంట్లో నలుసు పడితే కార్పొరేట్ హాస్పిటల్ కు పోతాడు. కేటీఆర్, కేసీఆర్ తిరిగే కార్లు కార్పొరేట్ కంపెనీలు తయారు చేసినవి కాదా? కేసీఆర్ మనవడు చదివే
Read Moreక్వాలిటీ ఈక్వాలిటీ.. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చే మార్పు ఇదే
‘మన పిల్లలకు ఇవ్వగలిగే విలువైన ఆస్తి మంచి చదువు మాత్రమే’ నేటి ప్రపంచంలో ప్రతి పేరెంట్ చేసే ఆలోచన ఇది. ఆ తల్లిదండ్రుల సోషల్ స్టేటస్, ఆర్థిక స్తోమతకు సం
Read Moreరైతు ఉద్యమమా?.రాజకీయ ఉద్యమమా?
‘రైతును రాజును చేయాలి’ ఇది తరతరాలుగా మనకు వినిపించే మాట. ఇది నిజం కావాలంటే ఉన్న చట్టాలను మార్చాలి, కొత్తవి తేవాలి. రైతుల విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత
Read Moreరాష్ట్ర రాజకీయాల్లో మార్పొస్తుంది
దుబ్బాకలో బీజేపీ గెలుపు జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా ప్రభావం చూపిస్తుందని అందరూ ఊహించిందే. అనుకున్నట్లే బీజేపీ 4 సీట్ల నుంచి 48 సీట్లకు ఎదిగింది. ఇక టీఆర్ఎస
Read Moreఆత్మ నిర్భర భారత్కు సింబల్ నయా పార్లమెంట్
దేశాన్ని నడిపించే చట్టాల రూపకల్పన చేసే చోటు పార్లమెంట్.. భారత ప్రజాస్వామ్య దేవాలయమది. దాదాపు వందేళ్ల క్రితం నిర్మాణమైన ప్రస్తుత పార్లమెంట్ భవనం మన దేశ
Read More