వరంగల్

ఏటూరునాగారంలో భారీ ఎన్​కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి

మృతుల్లో కీలక నేత భద్రు సహా దళ సభ్యులు  రెండు ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం  అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతల ఆరోపణ&nb

Read More

చెల్పాకలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్: పౌరహక్కుల సంఘం

ములుగు: చెల్పాక ఎన్ కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం స్పందించింది. చెల్పాకలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. కోవర్ట

Read More

లొంగిపోవాలని చెప్పిన వినలే.. ములుగు ఎన్ కౌంటర్‎పై SP శబరీష్ ప్రకటన

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‎లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు

Read More

కేయూపై సీఎం ప్రత్యేక దృష్టి

హసన్ పర్తి, వెలుగు : గత ప్రభుత్వంలో పాలకులు తమ రాజకీయ స్వలాభాల కోసం ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి చేతుల్ల

Read More

అంగన్​వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తాం : తెల్లం వెంకట్రావ్

వెంకటాపురం, వెలుగు: అంగన్​వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్​ అన్నారు. శనివారం ఆయన ము

Read More

ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు మృతి

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జ

Read More

సాగుకు సన్నద్ధం..బోనస్​తో సన్నాల వైపు మొగ్గు చూపుతున్న రైతులు

ఉమ్మడి వరంగల్ ​వ్యాప్తంగా యాసంగిలో పెరుగనున్న వరి సాగు నారుమళ్లు, దుక్కులు సిద్ధం చేసిన అన్నదాతలు బోనస్​తో సన్నాల వైపు మొగ్గు చూపుతున్న రైతులు

Read More

సల సల కాలే వేడి నీటిలో పడి రెండేళ్ల బాలుడు మృతి

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వెంకటాపురం శివారు శాంతినగర్ లో గురువారం సల సల కాలే వేడి నీటిలో రెండేళ్ల బాలుడు దేవీ ప్రసాద

Read More

వరంగల్ నిట్ స్నాతకోత్సవం చీఫ్ గెస్ట్ గా డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీ

కాజీపేట, వెలుగు: వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)22వ స్నాతకోత్సవం శనివారం ఉదయం జరగనుంది. చీఫ్ గెస్ట్ గా డైరెక్టరేట్ ఆఫ్ డిపెన్స్​స

Read More

అప్పులున్నా పథకాలు ఆపలే : మంత్రి సీతక్క

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ములుగు/ కొత్తగూడ, వెలుగు : రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే ప్రజా ప్రభుత్వం ఏర్

Read More

గుండెపోటుతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మృతి

తాడ్వాయి, వెలుగు : గుండెపోటుతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.  అటవీశాఖలో కాటాపూర్ ఏరియా సెక్షన్ ఆఫీసర్ గా వజ్జ

Read More

వరంగల్ రిషితేశ్వరి కేసును కొట్టేసిన గుంటూరు జిల్లా కోర్టు.. కన్నీటి పర్యంతమైన తల్లి

గుంటూరు: రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయందని ప్రత్యేక కోర్టు తెలిపింది. గుం

Read More

గిరిజన భవన్ లో ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభం

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ గిరిజన భవన్ లో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జ్యోతి ప్ర

Read More