
వరంగల్
ఎన్నికలు వస్తేనే ఊర్లు గుర్తస్తాయా.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు నిరసన సెగ తగిలింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో పర్యటన కోసం వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్థులు అడుకున్నారు. ఎన్నికలు
Read Moreచెట్ల పొదల్లో ఆడ శిశువు..స్థానికుల సమాచారంలో ఆసుపత్రికి తరలింపు
వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని పాత్రపురం పంచాయితీ రైతు వేదిక సమీపంలోని పొదల్లో సాయంత్రం 5 గంటల సమయంలో పసిగుడ్డు ఏడుపు గ్
Read Moreమేడారం ఆలయ ప్రధాన పూజారి లక్ష్మణరావు కన్నుమూత
మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది. మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణరావు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 2
Read Moreవెలుగు రిపోర్టర్ రాజుకు బీఎస్ఏ సేవారత్న అవార్డు
హనుమకొండసిటీ, వెలుగు : ‘వెలుగు’ రిపోర్టర్ మాడుగుల రాజ్కుమార్ బహుజన
Read Moreబీఆర్ఎస్లో చేరికలు : బడే నాగజ్యోతి
తాడ్వాయి/వర్ధన్నపేట/కమలాపూర్, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన లీడర్లు బుధవారం బీఆర్
Read Moreనకిలీ వర్సిటీల వెనుక తండ్రీ కొడుకుల హస్తం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీల వెనుక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హస్తం ఉందని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Read Moreకేసీఆర్ ప్రేమతో చీరలు ఇస్తే వంకలు పెడ్తరా? : జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
క్వాలిటీపై నిలదీసిన మహిళలపై మండిపడ్డ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి శాయంపేట, వెలుగు: ‘కేసీఆర్ ప్రేమతో బతుకమ్మ చీర ఇస్తున్నడు.. క
Read Moreకుటుంబ సభ్యులతో భూ తగాదాలు..ఎంపీవో దారుణ హత్య
వనపర్తి, వెలుగు: భూ తగాదాల కారణంగా సొంత అన్నదమ్ముల చేతిలో వీపనగండ్ల ఎంపీవో (మండల పంచాయతీ అధికారి) మూడవత్ బద్రీనాథ్ (48) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవార
Read Moreరగులుతున్న..పీహెచ్డీ టెన్షన్
అక్రమాలపై నెల రోజులుగా కేయూ స్టూడెంట్ల ఆందోళన ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవడంతో లీడర్ల తీరుపై తీవ్ర అసహనం  
Read Moreమేం హ్యాట్రిక్ సాధించడం పక్కా : హరీశ్ రావు
16న వరంగల్ సభలో కేసీఆర్ ప్రకటిస్తరు: హరీశ్ రావు బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు రేవంత్ జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్య మక
Read Moreబతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయన్న మహిళలపై గండ్ర జ్యోతి ఆగ్రహం
హనుమకొండ జిల్లా : మహిళలపై వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మండిపడ్డారు. శాయంపేట మండలంలో బతుకమ్మ చీరల పంపణి కార్యక్రమంలో గండ్ర జ్యోతి ఆగ్రహం వ్యక
Read Moreహోదా మరచి మోదీ దిగజారి మాట్లాడారు : కడియం
జనగామ జిల్లా : ఇందూరు బహిరంగ సభలో ప్రధాని అనే విషయం మరిచి నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజకీ
Read Moreములుగులో గిరిజన యూనివర్సిటీ.. కేంద్ర కేబినెట్ ఆమోదం
ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సి
Read More