వరంగల్

మానేరుపై బ్రిడ్జి మరిచిన్రు ..ఎనిమిదేళ్లయినా సగం కూడా పూర్తి కాని పనులు

రూ. 47 కోట్లతో 2016లో పనులు ప్రారంభం వానాకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు బ్రిడ్జి పూర్తయితే రెండు జిల్లాల మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం

Read More

స్వరాష్ట్రంలోనూ ఉద్యమకారులకు అన్యాయం.. : ప్రొ.కోదండరాం

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కారులకు న్యాయం జరుగుతుందని భావిస్తే.. చివరికి అన్యాయమే జరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఆవేదన వ్యక్తం చేశా

Read More

తొమ్మిదేళ్లుగా అవినీతి పాలన..దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి ములుగు, వెలుగు :  రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అవినీతిపాలన కొనసాగుతోందని బీజేపీ జిల్లా అధికార ప

Read More

అనుమతులు లేకుండానే.. ఫంక్షన్​ హాల్​, రిసార్ట్​ నిర్మాణం

ఎస్సారెస్పీ కాల్వ కబ్జా..  చర్యలు తీసుకోని ఆఫీసర్లు వరంగల్​ / నర్సంపేట, వెలుగు :  నర్సంపేట టౌన్​లోని బిట్స్​ కాలేజీ సమీపంలో వరంగల్​

Read More

భార్య కాపురానికి వస్తలేదని.. వీడియో తీసుకుని సూసైడ్

వరంగల్ సిటీ, వెలుగు: భార్య కాపురానికి రావడం లేదని ఓ యువకుడు సోమవారం రాత్రి సెల్ఫీ తీసుకుని ఉరేసుకున్నాడు.   వరంగల్ బీఆర్​  కాలనీలోని  ర

Read More

కాళ్లు మొక్కుతం మేడం.. క్వారీ వద్దు 

క్వారీ లీజుపై ప్రజాభిప్రాయ సేకరణతో రైతుల ఆవేదన  శాయంపేట, వెలుగు:  ‘ఉన్న క్వారీలతోనే ఇబ్బందులు పడ్తున్నం.. వ్యవసాయం చేయాలంటే భయ

Read More

నా భర్తను ట్రాప్ చేసిన్రు..ఆయన ద్వారా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నరు

హనుమకొండ, వెలుగు: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మనుషులు తన భర్తను ట్రాప్ చేసి తనపై ఒత్తిడి తెస్తున్నారని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్

Read More

కేసీఆర్​ను నమ్ముకుంటే..అవమానాలే మిగిలినయ్

    దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యమకారులను కనీసం గౌరవించలే     మా త్యాగాలకు విలువేది?       ఓయూలో 16 మంది

Read More

పీచరలో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే రాజయ్యను నిలదీసిన జనం

పీచరలో రచ్చ రచ్చ ఎమ్మెల్యే రాజయ్యను నిలదీసిన జనం సమాధానం చెప్పక వెళ్లిపోయిన ఎమ్మెల్యే వేలేరు మండలంలో ఘటన ధర్మాసాగర్ : స్టేషన్​ ఘన్​ పూర్ ఎమ్మెల్

Read More

మైసమ్మ సాక్షిగా చెప్తున్న.. ధర్మారెడ్డిని ఓడిస్తా : కొండా మురళి

మైసమ్మ సాక్షిగా చెప్తున్న.. ధర్మారెడ్డిని ఓడిస్తా  ఎవరు ఎవరిని తరుముతారో తేల్చుకుందాం డేట్, టైం నువ్వే చెప్పు.. ఎక్కడికంటే అక్కడికి వస్తా పార్

Read More

వీధి కుక్కల స్వైర విహారం.. 8 మందికి గాయాలు

జనగామ జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్న పిల్లలు, పెద్దవాళ్లు  అనే తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. దబ్బగుంటపల్లిలో 8 మందిని గ

Read More

ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్రు

ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు, వెలుగు : వందలాది మంది బలిదానాలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌&zwn

Read More

విద్యా దినోత్సవంలో విషాదం.. ర్యాలీలో ఆరో తరగతి విద్యార్థి మృతి

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది.  ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాదినోత్సవం జరుపుతోన్న సంగతి తెలిసింద

Read More