వరంగల్
వరంగల్ డంపింగ్ యార్డుకు నిప్పు అంటుకుందా.. అంటించారా?
యార్డులో ఎగిసిపడ్తున్న మంటలు... ట్రై సిటీని కమ్మేసిన పొగ ఆర్పేందుకు రాత్రి, పగలు కష్టపడుతున్న ఫైర్, డీఆర్ఎఫ్ సిబ్బంది గతేడాది డిసెంబర్ వరకే పూర
Read Moreడ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ఖిలా వరంగల్ లో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పెట్రోల్ పంపు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధులను క్రెయిన్ ఢీకొట్టింది
Read Moreఆస్తి విషయంలో గొడవ.. వదినను హత్య చేసిన వ్యక్తి
భీమదేవరపల్లి, వెలుగు : ఆస్తి విషయంలో మాట మాట పెరగడంతో ఓ వ్యక్తి తన వదినను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూ
Read Moreకాంగ్రెస్లో తెగని పంచాయితీ..జిల్లా అధ్యక్షుడిపై వీడని పీఠముడి
జనగామ, వెలుగు : జనగామ జిల్లా కాంగ్రెస్ పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ ర
Read Moreరాజకీయాలకతీతంగా.. అన్న చెల్లెల్లా పని చేశాం
ములుగు జిల్లా అభివృద్ధి కోసం తాను, జగదీష్ అన్న, చెల్లెలు లాగా రాజకీయాలకతీతంగా కలిసి పని చేశామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వరంగల్ జిల్లా ములుగు జడ్పీ
Read Moreగుండెపోటుతో ములుగు జడ్పీ ఛైర్మన్ మృతి
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన హనుమకొండలోని ఓ ప్రయ
Read Moreవైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. బంధువుల ఆందోళన
మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఆసుత్రిలో బాలింత మృతి చెందడం కలకలం రేపింది. బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నేహా(27) కాన్పు కోసం ఆసుపత్రి
Read Moreఉపాధి పని ప్రదేశంలో.. కనీస సౌలత్లు కరువు
హనుమకొండ, వెలుగు ఎండ తీవ్రతతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని ప్రదేశంలో కనీస సౌలత్&
Read Moreమంత్రి సత్యవతి చేతిపై కేసీఆర్ పచ్చబొట్టు!
మహబూబాబాద్, వెలుగు : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్శనివారం తన కుడిచేతిపై కేసీఆర్ అని పచ్చబొట్టు వేయించుకున్నారు. శనివారం హైదరాబాద్
Read Moreలింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
ప్రభుత్వ అనుమతులు లేకుండా లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు కాకతీయ యూనివర్శిటీ, దామెర పోలీసులు. వీరి వద
Read Moreదొంగ స్వామిని.. నడి బజారులో చితక్కొట్టిన మహిళలు
మహబూబాబాద్ జిల్లాలో ఓ దొంగ స్వామిజీకి బడిత పూజ చేశారు మహిళలు. నడిరోడ్డుపై బట్టలూడదీసి మరీ కొట్టారు. దొంగ స్వామిజీ చేసిన పనికి మహిళలు ఆగ్రహంతో ఊగిపోయి.
Read Moreఅగ్ని ప్రమాదం..మంటల్లో ధాన్యం బస్తాలు
మహబూబాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కేసముద్రంలో మహదేవ్ ఇండస్ట్రీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ధాన్యం బస్తాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న
Read Moreతూర్పులో ట్రయాంగిల్ వార్..టికెట్లు రాకముందే పోటాపోటీగా ప్రచారం
ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్&
Read More












