మహారాష్ట్రలో తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ . ప్రజలు తమకు తీర్పిచ్చింది ..ప్రతిపక్షంలో కూర్చోడానికే కానీ అధికారం చేపట్టడానికి కాదన్నారు. రాష్ట్రంలో తాము ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. మరో వైపు శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే తాము మద్దతిస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇలా కాంగ్రెస్,ఎన్సీపీ నేతలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. మహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు బీజేపీ(105) శివసేన(56) కూటమికి 161, కాంగ్రెస్(44), ఎన్సీపీ(54) కూటమికి 98, ఇతరులు 29 సీట్లు వచ్చాయి.
మేము ప్రతిపక్షంలోనే ఉంటాం: శరద్ పవార్
- దేశం
- October 26, 2019
లేటెస్ట్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు