కడప జిల్లాలో దారుణం జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు గుర్తు తెలియని దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతులను అంజనమ్మ, లక్ష్మీదేవిగా గుర్తించారు. అయితే 2012లో జరిగిన హత్యలకు ప్రతీకారంగానే వీరి హత్యలు జరిగినట్లుగా తెలుస్తోందన్నారు పోలీసులు. ఆస్తుల కోసమే వీరి హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. వరకట్న వేధింపులతో అంజనమ్మ కోడలు షరీఫ్మాను కూతురు లక్ష్మిదేవి సహాకారంతో 2019లో హత్య చేసిందన్న కక్షతోనే ఈ హత్యలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు
- క్రైమ్
- August 6, 2021
లేటెస్ట్
- దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి
- జూబ్లీహిల్స్ లో 22 సెకండ్ హ్యాండ్ కార్లు దగ్ధం
- పాలమూరు పేరుతో కేసీఆర్ నిధులు మేసిండు : చల్లా వంశీచంద్రెడ్డి
- తిరుపతి రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
- ఇయ్యాల రాష్ట్రానికి జస్టిస్ ఘోష్
- సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా
- లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి
- గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
- ఫిర్జాదిగూడ హోటల్లో అగ్ని ప్రమాదం
- ఏపీకి నీళ్లు దోచిపెట్టి నీతులు చెప్తున్నరు : బండి సంజయ్
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్