న్యూఢిల్లీ: భారత ఆర్మీకి, దేశానికి గత ఏడాది కాలం కష్టతరంగా గడిచిందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. కరోనా వ్యాప్తితోపాటు నార్తర్న్ బార్డర్స్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 2020 చాలా సవాళ్లు విసిరిందన్నారు. ‘గత ఏడాది కాలం దేశంతోపాటు రక్షణ బలగాలకు చాలెంజింగ్గా సాగింది. ఈ సవాళ్లను అధిగమించడంలో వెటరన్ల (సీనియర్, మాజీ అధికారులు) కృషి దాగుంది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ విక్టరీని 2021లో గోల్డెన్ విక్టరీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ యుద్ధంలో భారత జవాన్లు తీవ్రంగా పోరాడారు. 50 ఏళ్ల ఈ ఉత్సవానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీలు భావిస్తున్నారు. అందుకే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్, పరేడ్లు నిర్వహించనున్నాం’ అని నరవాణే పేర్కొన్నారు.
గతేడాది జవాన్లకు కష్టతరంగా గడిచింది
- దేశం
- January 14, 2021
లేటెస్ట్
- అదృష్టాన్ని తెచ్చే ప్రదోష వ్రతం.. ఎప్పుడు.. ఎలా చేయాలి..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్
- RCB vs CSK: సుడి తిరిగి ప్లే ఆఫ్స్ కు వచ్చారు.. ట్రోఫీ బెంగళూరుకేనా
- RCB vs CSK: ఒక్క శాతం అవకాశం ఉన్నా ప్లే ఆఫ్స్కు వెళ్లొచ్చు.. కోహ్లీ నమ్మకమే RCBను నిలబెట్టిందా
- భారీ వర్షాలు.. తమిళనాడుకు రెడ్ అలర్ట్
- మల్లారెడ్డి అంటేనే భూకబ్జాలు.. మా ల్యాండ్ ను కబ్జా చేశాడు : అడ్లూరి లక్ష్మణ్
- ఢిల్లీలో హైటెన్షన్.. BJP ఆఫీస్ ముట్టడికి APP ప్రయత్నం
- Vijay, Anand: విజయ్ డిటెక్టీవ్.. ఆనంద్ విలన్.. దేవరకొండ బ్రదర్స్ మల్టీస్టారర్
- RCB vs CSK: ప్లే ఆఫ్స్ కు RCB.. అభిమానుల ప్రేమ, కోహ్లీ సంకల్పమే కారణం
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- Naga babu: ట్విట్టర్కి రీ-ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మరో పోస్ట్తో క్లారిటీ ఇచ్చేశాడుగా!