గత రెండు రోజుల్లో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన దాదాపు 39 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరందరికీ విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. గత మూడు రోజులుగా (డిసెంబరు 24, 25, 26 తేదీల్లో) విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవధిలో మొత్తం 3,994 మంది ప్రయాణికుల నుంచి శాంపిళ్లు సేకరించారు. వాటిలో ర్యాండమ్ గా 1,780 శాంపిళ్లను కొవిడ్ పరీక్షల కోసం పంపగా.. 39 మందికి కొవిడ్ ‘పాజిటివ్’ అని నిర్ధారణ అయింది. దీంతో వీరికి సోకింది ఏ కరోనా వేరియంట్ ? అనేది తెలుసుకునేందుకు 39 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ రేపు (గురువారం) ఢిల్లీ విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు.
విదేశాల నుంచి వచ్చిన 39 మందికి కరోనా పాజిటివ్
- దేశం
- December 28, 2022
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు