మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధులేలోని వించూర్ సమీపంలో ఓ మినీ ట్రక్కు అదుపు తప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో పడ్డ మృతదేహాలను వెలికితీసి గాయపడ్డ వారిని హస్పిటల్ కు తరలించారు.
Maharashtra: 7 people killed and more than 20 injured after a pick up vehicle fell off a bridge in a river near Vinchur in Dhule, early morning today. pic.twitter.com/5UgLg8rOFC
— ANI (@ANI) November 30, 2019