న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 890 కొత్త వేరియంట్ కేసులు రికార్డయ్యాయని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ బుధవారం వెల్లడించింది. మహారాష్ట్రలో క్కువగా 252 మందికి ఒమిక్రాన్ సోకగా, ఢిల్లీలో 238, గుజరాత్లో 97, కేరళలో 65, తెలంగాణలో 62 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 241 మంది రికవర్ అయ్యారు లేదా వలస వెళ్లారని బులెటిన్లో అధికారులు తెలిపారు. ఇక, గడిచిన 24 గంటల్లో 9,195 మంది కరోనా బారిన పడ్డారని చెప్పారు. వీరితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,48,08,886కు చేరిందన్నారు. యాక్టివ్ కేసులు 77,002కు పెరిగాయని బులెటిన్లో పేర్కొన్నారు. వైరస్తో 302 మంది మరణించారని, మృతుల సంఖ్య 4,80,592కు చేరిందన్నారు. వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటివరకు 143.15 కోట్ల డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది.
900కు దగ్గరలో ఒమిక్రాన్ కేసులు
- దేశం
- December 30, 2021
లేటెస్ట్
- బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
- గుడ్న్యూస్: Xలో డీప్ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్
- బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
- వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్
- జగన్.. అద్దంలో మొహం చూసుకో... షర్మిల
- V6 DIGITAL 04.05.2024 EVENING EDITION
- విషాదం.. వీకెండ్ అని ఈతకు వెళ్లిన యువకుడు మృతి..
- నేను బతికున్నంత వరకు.. కామారెడ్డి జిల్లాను మార్చనివ్వను: షబ్బీర్ అలీ
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్