హైదరాబాద్

కేసీఆర్ దీక్ష చేయకపోతే .. తెలంగాణ ప్రకటన చేసే వాళ్లా? : పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయకపోతే తెలంగాణపై అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేసే వారా అని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్ర

Read More

బీజేపీని వీడుతున్న తెలంగాణ ఉద్యమకారులు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యమకారులు ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవల బీజేపీకి

Read More

కేసీఆర్ ఉద్యోగం ఊడ్తది .. బీఆర్ఎస్​కు జనం ఓటెయ్యరు: లక్ష్మణ్

  హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కు ఓటెయ్యడానికి ప్రజలు సిద్ధంగ

Read More

పోలింగ్‌‌‌‌ బూత్‌‌లపై ఏజెంట్స్‌‌ ఫార్ములా

హైదరాబాద్‌‌, వెలుగు: పోలింగ్‌‌ రోజున పోలింగ్‌‌ బూత్‌‌ల్లో తమ వాళ్లను పెట్టుకొని పట్టు సాధించడానికి ఎమ్మెల్యే అ

Read More

ఓట్ల కోసం ఫేక్ ప్రచారం .. పూటకో తప్పుడు వార్త

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫేక్ కంటెంట్​ ప్రచారం పెరిగిపోతున్నది. ఫేక్ లెటర్లు, ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్​ను క్రియేట్ చే

Read More

శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 1.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

హైదరాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా కడ్డీల రూపంలో  రూ.1.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్న డీఆర్ఐ అధికారులు  

Read More

జుమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ రోజుకు ఎంత సంపాదిస్తారు..?

జుమాటో, స్విగ్గీ.. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ తెలియని వాళ్లు ఉండరు.. అలా ఆర్డర్ చేయగానే బాయ్ వచ్చి ఇలా ఇచ్చేస్తారు.. రోజూ లక్షల మంది దేశ వ్యాప్తంగా ఆయా ఫుడ

Read More

AI పిన్ : ఏది పడితే అది రికార్డ్ చేస్తుందా.. భయపడుతున్న ప్రపంచం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిన్.. సింపుల్ గా AI పిన్. స్మార్ట్ ఫోన్లను కనుమరుగు చేయటానికి.. అత్యంత వేగంగా వస్తున్న బుల్లి చిప్.. ఇందులోనే అంతా ఉంటుంది.

Read More

బాల్క సుమన్ ను చెన్నూరు నుంచి వెళ్లగొడతాం: బీఎస్పి మహిళ జోనల్ కన్వీనర్ మద్దెల భవాని

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తనపై దాడికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బీఎస్పి మహిళ జోనల్ కన్వీనర్ మద్దెల భవాని ఆరోపించారు... తనపై దాడి జరుగుతుందనే సమాచా

Read More

WhatsApp Channels.. 500 మిలియన్లకు చేరిన యాక్టివ్ యూజర్స్

వాట్సాప్ ఛానెల్స్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 5వందల మిలియన్లను అధిగమించిందని మెటా CEO, వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఇన్‌స

Read More

మేము చేసిన అభివృద్దితో మళ్లీ అధికారంలోకి వస్తాం:KTR

వికారాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్న మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు . సీఎం కేసీఆర్  చేసిన అభివృద్ధి పనులే మళ్లీ బీఆర్ఎస్ ను &

Read More

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ

వరల్డ్ కప్ చివరి యుద్ధం.. నవంబర్ 19వ తేదీ ఆదివారం.. మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది. ఫైనల్ మ్యాచ్ ఇండియా ఆడుతుండటంతో.. దేశం మొత్తం ఇప్పుడు గుజరాత్ వైపు చ

Read More

రాజగోపాలరెడ్డి తెలంగాణకే కాదు.. అరుణాచల్ ప్రదేశ్ కు కూడా నాయకుడే: పీసీసీ అధ్యక్షుడు నభమ్ తూకి

 మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ   అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు  నభమ్

Read More