
లేటెస్ట్
శంకరాచార్యుల విగ్రహావిష్కరణకు 5 వేలమంది సాధువులు
పరమేశ్వరుడి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహా విగ్కహావిష్కరణ వాయిదా పడింది.
Read Moreహైదరాబాద్లో పరుగులు తీయనున్న గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు పరుగులు తీయనున్నాయి. పర్యావ&zwnj
Read Moreఅవినీతికి పాల్పడిన బంగ్లా ఆల్రౌండర్
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నాసిర్ హొస్సేన్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవినీతి అభియోగాలు మోపింది. 2021లో అబుదాబిలో జరిగిన టీ10 లీగ్ లో అతడు మరో
Read MoreV6 DIGITAL 19.09.2023 EVENING EDITON
ఒక బిల్లు.. మూడు పార్టీల క్రెడిట్ గేమ్.. డీలిమిటేషన్ తర్వాతే రిజర్వేషన్లు.. ఎక్స్ సేవలు ఫ్రీకాదంటున్న మస్క్ ఇంకా మరెన్నో.. క్లిక్ చేయండి
Read Moreమహబూబాబాద్ జిల్లాలో విషాదం.. ఏఆర్ ఎస్ఐ ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. గంగారాం మండలం బావురుగొండలో ఏఆర్ ఎస్ఐ శోభన్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకున్నాడు.
Read Moreసెప్టెంబర్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం..
హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (DSC-2023) సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్
Read Moreమరో 150 యేళ్లలో భూమి అంతం కాబోతోందా..
మరో 150 యేళ్లలో భూమి అంతం కాబోతోందా?.. అంతరిక్షం నుంచి గ్రహశకలం (ఆస్ట్రరాయిడ్) భూమిని ఢీకొట్టి భారీ విధ్వంసం సృష్టించనుందా..? బిన్ను అనే గ్రహ శకలం (ఆస
Read Moreఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పుష్ప సినిమా సీన్ రిపీట్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 'పుష్ప' సినిమా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. చిత్
Read Moreఏక దంత ఏనుగు.. వినాయక చవితి నాడు కనిపించిన అరుదైన దృశ్యం
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 18న వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 19న జరుపుకున్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప
Read Moreనువ్వు తండ్రివేనా రా సన్నాసి : సైకిల్ కొనివ్వమని కొడుకు అల్లరి.. చంపేసిన నాన్న
సైకిల్ కావాలని పదే పదే కోరడంతో ఓ తండ్రి తన కుమారుడిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దా
Read Moreఇకపై పాత పార్లమెంట్ హౌజ్ ను సంవిధాన్ సదన్ గా పిలవాలి: లోక్సభ స్పీకర్
గతంలో పార్లమెంట్ హౌస్ అని పిలిచే భవనాన్ని ఇకపై సంవిధాన్ సదన్గా పిలువబడుతుందని.. ఈ విషయాన్ని నోటిఫై చేయడం పట్ల లోక్సభ స్పీకర్ సంతోషం
Read Moreకేఎంసీలో మళ్లీ ర్యాగింగ్ : ఏడుగురు సీనియర్లపై కఠిన చర్యలు
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ఏడుగురు సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. డాక్టర్ ప్రీతి ఘటన జరిగి 8 నెలలు
Read Moreవాట్సాప్ ఛానెల్ లో మోదీ.. ఫస్ట్ పోస్ట్ ఇదే
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రధాని మోదీ.. వాట్సాప్ ఛానెల్ క్రియెట్ చేశారు . అందులో తొలి పోస్ట్ పెట్టారాయన . వాట్సాప్ కమ్యూ
Read More