లేటెస్ట్
మోడీ, కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ వేద్దాం : రేవంత్ రెడ్డి
దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్నా ప్రధాని నరేంద్రమోడీ స్పందించడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. చైనా ఆక్రమణలను ప్రధాని పట్టించ
Read Moreకాశీ నుంచి డిబ్రూగఢ్కి రివర్ క్రూయిజ్.. 13న లాంచ్ చేయనున్న ప్రధాని
భారతదేశాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రం వారణాసి నుంచి అసోంలో
Read Moreహైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది రెండో రోజు ధర్నా
జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది చేపట్టిన ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. నాగోల్ మెట్రో ఆఫీస్ దగ్గర టికెటింగ్ సిబ్బంద
Read Moreన్యూ ఇయర్ రిజల్యూషన్ ఎలా ఉంటదో క్లియర్ గా చెప్పిన ఆనంద్ మహీంద్రా
చాలా మంది కొత్త సంవత్సరం వస్తుందనగానే ఏదో ఒక కొత్త నిర్ణయంతో ముందుకెళ్లాలని, ఇంతకు ముందు చేయాలనుకున్న పనిని ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టాలనే రి
Read Moreచిట్టీల వ్యాపారి కనిపించడం లేదని ఫ్లెక్సీలు
కొందరు ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పనులు చేయకుండా.. ప్రజలకు అందుబాటులో ఉండకపోతే వాళ్లు కనిపించడం లేదని పోస్టర్లు వేసి స్థానికులు నిరసన తెలుపుతుం
Read Moreకఠిన పరిస్థితులు ఎదుర్కోవాలనే అక్షర్కు బౌలింగ్ ఇచ్చా : పాండ్యా
లంకతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ను అక్షర్ పటేల్కు ఇవ్వడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య క్లారిటీ ఇచ్చాడు. ఒత్తిడి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలియా
Read Moreనిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సంచలన తీర్పు
ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అండగా నిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాస్ రావు తీర్పు వెలువరించారు. బాల్కొండ ప్రాంత రై
Read Moreవిద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా 72గంటల సమ్మె
మహారాష్ట్రలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా నేడు పలు కంపెనీలకు చెందిన విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగారు. అర్థరాత్రి నుంచి ప్రారంభమ
Read MoreKCRకో హఠావో... తెలంగాణకో బచావో : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన దాడి ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీ
Read Moreవాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడని అడ్మిన్ నాలుక కోశారు
వాట్సాప్ గ్రూప్ ల వల్ల గొడవలు, కొట్లాటలు జరిగాయన్న వార్తలు చాలా వింటుంటాం. అవి తాత్కాలికంగా జరిగి, తర్వాత సద్దుమణగడం చూస్తుంటాం. కానీ, పుణెలో జరి
Read Moreప్రియురాలు చనిపోయిన 8 రోజుల తర్వాత ప్రియుడు మృతి
జనగామ జిల్లాలో ప్రేమ వ్యవహారం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. ప్రియురాలు చనిపోయిన ఎనిమిది రోజుల తర్వాత ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ప
Read Moreటోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి
మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. తన వాహనానికి రూట్
Read Moreమహిళల ఐపీఎల్ టెండర్లపై బీసీసీఐ ప్రకటన
బీసీసీఐ.. విమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఐపీఎల్)లో జట్లను సొంతం చేసుకొని, ఆపరేట్ చేసేందుకు బిడ్ లను ఆహ్వానించింది. విమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్
Read More













