లేటెస్ట్
హైదరాబాద్ మెట్రో ఉద్యోగులకు నారాశే
మెట్రో రైల్ సిబ్బందికి మరోసారి నిరాశే ఎదురైంది. జీతాల పెంపుపై ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Moreదేవాదుల ప్రాజెక్టును వేసవిలోపు పూర్తి చేయాలె : మంత్రి ఎర్రబెల్లి
దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవి కాలంలోపు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. హనుమకొండ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పుర
Read Moreవికలాంగుల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించాలె : మందకృష్ణ మాదిగ
దివ్యాంగుల సంక్షేమ శాఖకు.. వచ్చే బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో దివ్యాంగుల
Read Moreవాళ్లంతా మోడీ అంటేనే గజగజ వణుకుతున్నరు : సిద్ధరామయ్య
కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటుగా స్థానిక బీజేపీ నేతలంతా ప్రధాని మోడీ
Read Moreపేపర్ లీక్ పై అభ్యర్థుల నిరసన..పోలీసుల లాఠీఛార్జ్
బీహార్లోని పాట్నాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పేపర్ లీక్ ఘటనపై బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి
Read Moreలూయిస్ బ్రెయిలీ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
అంధుల ఆరాధ్య దైవం, బ్రెయిలీ లిపి సృష్టికర్త డా. లూయిస్ బ్రెయిలీ 214 వ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ మలక్ పేటలోని దివ్యంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం
Read Moreకరీంనగర్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ర్యాలీ
కరీంనగర్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐలమ్మ విగ్రహం నుంచి కలెక్టరెట్ వరకు సీపీఎం ర్యాలీ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సీపీఎం జిల్ల
Read Moreకృష్ణాజలాల సాధన కోసం 10న నిరసన దీక్ష : కోదండరాం
కృష్ణా జలాల సాధన కోసం జనవరి 10న నిరసన దీక్ష చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. ఈ నెల 20న ‘ధరణి’ పోర్టల్ సమస్యలపై సదస్సు
Read Moreమెరుగైన చికిత్స కోసం ముంబైకి పంత్
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ డెహ్రాడూన్లోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మెరుగైన చికిత్స కోసం అతన్ని అక్కడినుండి ముంబైకి తరలి
Read Moreపోలీసుల కంటే ఆర్టీసీ ఉద్యోగులే ఎక్కువ కష్టపడ్తరు: సజ్జనార్
పోలీసుల కంటే ఆర్టీసీ ఉద్యోగులే ఎక్కువ కష్టపడుతారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉ
Read Moreఫాంహౌస్ కేసు : సీబీఐకి విచారణపై హైకోర్టులో సర్కార్ అప్పీల్
ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. సిట్ దర్యా
Read Moreరోడ్ రోలర్లతో సైలెన్సర్లు తొక్కించిన్రు
విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్ల బైకర్లపై నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వాహనదారులు సైలెన్సర్లతో అధిక శబ్దాలు చేస్తే.. వాహనాలు సీజ్
Read MoreDelhi hit and run case : ఆమె మెదడు కనిపించడం లేదు
ఢిల్లీ కారు ఘటనలో దారుణ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన మహిళ శవపరీక్ష (పోస్టుమార్టం) నివేదిక బయటికి వచ్చింది. మృతురాలు అంజలికి బాహ్యంగా అనేక గాయాలు ఉ
Read More













