
లేటెస్ట్
కేరళ భవన్ వద్ద హైడ్రామా : సీఎంను చంపేస్తానంటూ వ్యక్తి హల్ చల్
ముఖ్యమంత్రిని చంపేస్తానంటూ ఓ వ్యక్తి చేసిన రచ్చ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన శనివారం (ఆగస్టు-4) దేశ రాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ వద్ద చ
Read MoreCCTVలతో పోలీసులు ఈజీగా కేసులను ఛేదిస్తున్నారు : కేటీఆర్
తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారని కేంద్రం ప్రశంసించిందన్నారు మంత్రి కేటీఆర్. సీసీ కెమెరాలతో పోలీసులు చాలా కేసులను ఈజీగా ఛేధిస్తున్నారని చెప్పారు.
Read Moreప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది : పల్లా
ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం
Read Moreరెండు హెలికాప్టర్లు ఢీ : 18 మంది మృతి
టేకాప్ సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఓ హెలికాప్టర్ కుప్పకూలడంతో 18 మంది మృతిచెందిన సంఘటన సైబీరియాలో చోటుచేసుకుంది. శనివ
Read More29వ కౌన్సిల్ లో జీఎస్టీపై సుదీర్ఘ చర్చలు
జీఎస్టీ 29వ కౌన్సిల్ మీటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో వివిధ రాష్ట్రాల మం
Read Moreసుబ్బరాజు చెక్కుతో కేటీఆర్ ఆశ్చర్యం
ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు హాజరైన సీఎం కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ను ఆశ్చర్యపరిచారు నటుడు సుబ్బరాజు. ఇదే విషయాన్ని కేటీఆర్ ట్విటర్ ద్వారా పంచుకున్నార
Read Moreయువతి హల్ చల్ : లైసెన్స్ లేదు.. చలానా రాసుకో
హైదరాబాద్ లో ఓ యువతి హల్ చల్ చేసింది. అబిడ్స్ సర్కిల్ లో రాంగ్ రూటులో టూవీలర్ పై వెళుతున్న యువతిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. లైసెన్స్ చూపించమని పోలీసుల
Read Moreవెలుగులోకి ఎంఈవో శ్రీధర్ అవినీతి బాగోతం
కూకట్ పల్లి న్యూ సెంచరీ పబ్లిక్ స్కూలు ఘటనలో నిర్లక్ష్యం వహించిన మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ గతంలో లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. ఈ విషయం ఆలస్యం
Read Moreతీజ్ ఫెస్టివల్: తండాల్లో వెల్లివిరిసిన సంబురం
గిరిజన తండాల్లో తీజ్ ఫెస్టి మొదలైంది. తొమ్మిది రోజుల పండుగకు… డప్పుచప్పుళ్లు.. ఆడబిడ్డల ఆటపాటలతో తండాలు… సంబురాలు జరుపుకుంటున్నాయి. వానలు బాగా కురిసి.
Read Moreఉద్యోగాలకు నోటిఫికేషన్లు…కిక్కిరిసిన ఫ్రీ కోచింగ్ సెంటర్లు
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే చాలు కోచింగ్ సెంటర్ కు పరుగులు పెట్టేవారు నిరుద్యోగులు. వేలకు వేలు ఫీజులు కట్టి …రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ
Read More15 నుంచి కంటి వెలుగు ప్రారంభం : మంత్రి హరీశ్ రావు
ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. కంటి వెలుగు కార్యక్రమాలను స్వాతంత్య్ర దినోత్సవం(ఆగ
Read Moreభార్యను కాల్చిన భర్త
కరీంనగర్ జిల్లాలో భార్యను తుపాకీతో కాల్చాడు భర్త. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన స్వప్నపై ఆమె భర్త కనుకయ్య నాటు తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ
Read Moreసెప్టెంబర్ 18 నుంచి అమెరికా వస్తువులపై ట్యాక్స్ ల పెంపు
అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై సెప్టెంబర్ నెల నుంచి ట్యాక్స్ ల పెంపును అమలు చేయనున్నట్లు భారత్ తెలిపింది. సెప్టెంబర్ 18 నుంచి పన్నుల పె
Read More