
లేటెస్ట్
నిరుద్యోగులకు శుభవార్త : 60 వేలకి పెరిగిన రైల్వే ఉద్యోగాలు
రైల్వేలోని అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. 26,502 ఖాళీల భర్తీకి మొదట ప్రకటన విడుదల చేసిన రైల్వే
Read Moreవారంలో రెండు రోజులు: రాత్రి ఒంటి గంటవరకు బార్లు
బార్ల సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాత్రి 12 గంటలకు మాత్రమే అనుమతించే వారు. అయితే ఈ గంట పొడగింపు వారం మొత
Read Moreఇంగ్లండ్ టెస్ట్: తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్కోర్- 274
బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో.. భారత్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్సింగ్స్ లో 287 పరుగ
Read Moreపెరుగుతున్న క్రైం : దోషులుగా రుజువు చేయలేకపోతున్నారు
హైదరాబాద్ క్రైం కేసుల్లో నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినా.. రుజువు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. వంద కేస
Read Moreలోక్ సభ ఆమోదం : బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా
జాతీయ OBC కమిషన్ బిల్లుకు గురువారం(ఆగస్టు-2) లోక్ సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన 123వ రాజ్యాంగ సవరణను పాస్ చేసింది లోక్ సభ. నేషనల్ కమిషన్ ఏర్పా
Read Moreఅట్టర్ ఫ్లాప్ అయిన ఉత్తర కర్ణాటక బంద్
ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిర్వహించిన బంద్ అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు బంద్ కు ప్రజలు స్పందించలేదు. బంద
Read Moreతేల్చుకుందాం …..మమతకు ఊహించని షాక్
వెస్ట్ బెంగాల్ లో కూడా NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ బీజేపీ నాయకులు చేస్తున్న డిమాండ్ పై సీఎం మమతాబెనర్జీ ఫైర్ అయ్యా
Read Moreడీఎస్ కొడుకు వేధిస్తున్నాడు : హోంమంత్రికి విద్యార్థినులు ఫిర్యాదు
రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి
Read Moreపొలంబాట పట్టిన అగ్రి స్టూడెంట్స్
వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులపై అధ్యయనానికి పొలంబాట పట్టారు అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు. ఫీల్డ్ వర్క్ లో భాగంగా… సాగు, కలుపు, దుక్కులపై అవగా
Read Moreదొంగలుగా మారుతున్న ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు దొంగలుగా మారుతున్నారు. ఆయుధాలు టార్గెట్ గా చోరీలు చేస్తున్నారు. అనంతనాగ్ జిల్లా బ్రక్ పొడా ప్రాంతంలో బ్యాంక్ సెక్యూరిటీ గార
Read Moreకంటి వెలుగుకు ఏర్పాట్లు పూర్తి : కడియం
ఆగస్ట్ 15 నుంచి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడానికి ప్రభుత్వం 51 కో
Read Moreఅవిశ్వాసం : రాజీనామాలు చేసిన చైర్మన్, మేయర్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ సునీతరాణిపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షణలో జరిగిన బలపరీ
Read Moreపండుగ వాతావరణంలో…..గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాలు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాలు పండుగ వాతావరణంలో జరిగాయి. తండాలను పంచాయతీలు ప్రకటించడంతో గిరిజనులు సంబురాలు
Read More