లేటెస్ట్

గ్రీస్ అడవుల్లో మంటలు : ఊరంతా తగలబడింది

గ్రీస్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం. ఏథెన్స్ నగరానికి 25 మైళ్ల దూరంలోని మాటి పర్యాటక బీచ్ ఏరియా సమీపంలోని అడవిలో మంటలు చెలరేగాయి. ఇవి నిమిషాల్లోనే దగ్గరలోన

Read More

కేటీఆర్ బర్త్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మాదాపూర్ లో.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం – ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం అనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. శే

Read More

దళితులపై జరుగుతున్న దాడులకు కేంద్రం మద్దతు: కాంగ్రెస్

దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై లోక్ సభ దద్దరిల్లింది. దాడులకు కేంద్ర సర్కార్ మద్దతిస్తుందని ఆరోపించింది కాంగ్రెస్. జరుగుతున్న ద

Read More

అన్ని జిల్లాల్లో జనరిక్ మెడిసిన్ సెంటర్లు: సోలంకి

మెడిసిన్ ధరలు పెరిగిపోవడంతో…పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దేశంలో జన్ ఔషదీ స్టోర్స్ తో పేదలకు తక్కువ ధరలో జనరిక్ మెడిసిన్ అ

Read More

హోర్డింగ్స్ బ్యాన్: చర్యలకు సిద్ధమైన GHMC

హైదరాబాద్ సిటీలో హోర్డింగ్స్ పై GHMC నిషేధం విధించినా..ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. వర్షాకాలంలో ప్రమాదాలు జరక్కుండా హోర్డింగ్స్ నిషేధిస్తే..కార్పొరేట్ స

Read More

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ బర్త్‌డే

తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం(ఇవాళ) ఘనంగా జరుపుకొన్నారు. కేటీఆర్ జన్మదిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని

Read More

రైతులకు భరోసా: ఫసల్ బీమా

రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఆదుకునేందుకు ఏర్పాట

Read More

హైటెక్ సిటీ హయ్యస్ట్ శాలరీ : ఆమె నెల జీతం రూ.2.5 కోట్లు

ఆమె సంవత్సర జీతం 30 కోట్లు.. నెలకు 2.5 కోట్లు.. ఈ లెక్కన రోజుకి 8లక్షలు.. రోజుకి ఎనిమిది గంటలు పని అనుకుంటే.. గంటకు లక్ష రూపాయలు జీతంగా తీసుకుంటుంది..

Read More

పరకాల పాలిటిక్స్ హాట్ హాట్ : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం

రాష్ట్రంలో  రాజకీయాలు  వేడెక్కుతున్నాయి. మున్సిపాలిటీలు,  కార్పొరేషన్లలో  అవిశ్వాస తీర్మానాల  రచ్చ నడుస్తోంది.  దాంతో  ఇన్నాళ్లు కలిసి,  మెలిసి  ఉన్నవ

Read More

రాజ్యసభలో TRSకి అరుదైన గౌరవం

TRS ఎంపీలకు  రాజ్యసభలోని  మొదటి వరుసలో  ప్లేస్ లభించింది.  పెద్దల సభలో ఆరుగురు సభ్యులు  ఉండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు రాజ్యసభ  చైర్మన్  వెంకయ్యనాయు

Read More

రైలు ఫుట్ బోర్డ్ పై జర్నీ : కరెంట్ పోల్ ఢీకొని నలుగురి మృతి

లోకల్‌ ట్రైన్‌ ప్రయాణంలో ఘోరం జరిగింది. ఫుట్‌బోర్డు ప్రయాణం నలుగురి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మంగళవారం (జూలై-24) ఉదయం చెన్నై సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్

Read More

శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు : కేటీఆర్

పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు.. మీ అందరినీ కలిసి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉంది.. కానీ ఆదివారం సాయంత్రం నుంచి జ్వరంగా ఉంద

Read More

శ‌బ‌రిమ‌ల‌లో ప్లాస్టిక్ నిషేధం

శబరిమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నట్లు కేరళ హైకోర్టు ప్రకటించింది. కొండకు వచ్చే భక్తులు ఉపయోగించే ప్లాస్టిక్‌ కారణంగా పర్యావరణ సమస్యలు

Read More