
లేటెస్ట్
వారికి ప్రజాదరణ 10% కూడా లేదట
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నటులు రజనీకాంత్, కమల్హాసన్లకు తమిళనాడులో కనీసం 10శాతం ప్రజాదరణ కూడా లేదని స్పష్టమైంది. ప్రముఖ తమిళ న్యూస్ ఛానల్ దినతంతి
Read Moreనాసా నూతన ప్రయోగం : సూర్యుడిపైకి అంతరిక్ష నౌక
మరి కొద్ది రోజుల్లో అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. సూర్యుడి వాతావరణాన్ని శోధించేందుకు గాను ‘పార్కర్ సోలార్ ప్రోబ్’అంతరిక్
Read More27న శ్రీవారి ఆలయం మూసిివేత : చంద్ర గ్రహణం కౌంట్ డౌన్ ప్రారంభం
ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన, అద్భుతమైన చంద్రగ్రహణం జూలై 27వ తేదీన ఏర్పడనుంది. అందుకు సంబంధించి కౌంట్ డౌన్ కూడా ప్రారంభం అయ్యింది. గంటా 45 నిమిషాలు గ్రహణ
Read Moreరెవెన్యూ శాఖలో 316 పోస్టులు
రెవెన్యూ శాఖకు తెలంగాణ ప్రభుత్వం 316 పోస్టులను మంజూరు చేసింది. వీటిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం క్షేత్ర స్థాయిలో తహసీల్దార్, రెవెన్యూ డివిజన్
Read More26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి: డేవిడ్ హెడ్లీపై దాడి
అమెరికాలోని చికాగో జైలులో శిక్ష అనుభవిస్తున్న ముంబై దాడుల (26/11) వ్యూహకర్త డేవిడ్ హెడ్లేపై ఇద్దరు ఖైదీలు దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హెడ
Read Moreఇవాల్టి నుంచే పెట్రో, డీజిల్ ట్యాంకర్ల బంద్
పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లను ఇవాల్టి(మంగళవారం) నుంచి నిలిపివేస్తామని, విమానాశ్రయానికి సైతం ఇంధనాన్ని బంద్ చేస్తామని వెల్లడించింది రాష్ట్ర లారీ యజమా
Read Moreఇవాళ ఉజ్జయినీ అమ్మవారికి బంగారు బోనం
హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటూ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ( మంగ
Read Moreహామీ నెరవేర్చలేక : మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి క్షమాపణ కోరిన MLA
ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని ఓ ఎమ్మెల్యే…. ప్రజల మందు మోకాళ్లపై నిలబడి, చేతులు జోడించి క్షమాపణలు కోరారు. అసోం రాష్ట్రంలోని జోర్హత్ జిల్లాలో ఈ ఘటన
Read Moreమూడో విడత చేప పిల్లల పంపిణీకి ముహుర్తం ఫిక్స్
మూడో విడత చేప పిల్లల పంపిణీకి సిద్దమైంది సర్కార్. ఈ నెల 31న …భూపాల పల్లి నియోజకవర్గంలో ఈ కార్యాక్రమాన్ని ప్రారంభించనున్నారు మత్య్సశాఖ మంత
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆషాడ శుద్ద ఏకాదశిని ఘనంగా జరుపుకున్నారు జనం. పెద్దేకాశి పండుగ సందర్భంగా…శివ కేశవుల ఆలయాలు రద్దీగా మారాయి. ప్రత్యేక అభిషేకాలు, పూజల
Read Moreజాబ్ మానేసిన నెల తర్వాత 75 శాతం పీఎఫ్
ఓ ఉద్యోగి జాబ్ మానేసిన లేదా కోల్పోయిన నెల రోజుల తర్వాత… తన పీఎఫ్ అకౌంట్ లోని అమౌంట్ ను 75 శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్
Read Moreరాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రాప్ కాలనీలు : పోచారం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రాప్ కాలనీలను ఏర్పాటు చేస్తామన్నారు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. వర్షపాతం తక్కువ ఉన్న జిల్లాల్లో పాలీ హ
Read Moreభారత్ లో నెం.1 : సరికొత్త రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ
మధ్యతరగతి భారతీయుల కారు కలలను నెరవేర్చిన మారుతీ సుజుకీ ఓ సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు మొత్తం 2 కోట్ల కార్లను తయారుచేసింది మారుతీ సు
Read More