
లేటెస్ట్
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం….ఐదుగురు సజీవదహనం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో మ
Read Moreకర్ణాటకలో బీజేపీదే అధికారం : యడ్యూరప్ప
కర్ణాటకలో బీజేపీదే అధికారమన్నారు ఆ పార్టీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప. ఎన్నికల్లో 125 నుంచి 130 సీట్లు గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ కు 70 సీట్లు మాత్రమే వస
Read Moreవ్యవసాయ విప్లవానికి కేసీఆర్ పునాది వేశారు : వివేక్
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే పెద్దపల్లి రైతులు మూడు పంటలు పండించుకునే అవకాశం వస్తుందన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. వ్యవసాయ విప్లవానికి
Read Moreబస్సుయాత్రపై చర్చ : శ్రీవారిని దర్శించుకున్న పవన్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్న పవన్ కు అభిమానులు, పార్టీ నేతలు ఘనంగా
Read Moreముఖమండపం ఇదే.. శరవేగంగా యాదాద్రి ఆలయ పనులు
తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పున
Read Moreమదర్స్ డే : అమ్మతో కేటీఆర్ చిన్ననాటి ఫోటో
మదర్స్ డే సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం (మే-13) ట్విట్టర్ లో తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్.. హ్య
Read Moreతెలంగాణ పథకాలపై కేంద్రం ఆసక్తి : కవిత
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మకమైన పథకాలవైపు కేంద్రం ఆసక్తిగా చూస్తుందన్నారు ఎంపీ కవిత. ఆదివారం (మే-13) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆ
Read Moreహిమాచల్ లో బస్సు ప్రమాదం..ఆరుగురు మృతి
బస్సు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన ఘటన ఆదివారం (మే-13)న హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సిమౌర్ జిల్లా సనోరాలో ఆదివారం ఉదయం జరిగిం
Read Moreరికార్డ్ కలెక్షన్స్ : రూ. 200 కోట్ల క్లబ్ లోకి భరత్
కొరటాల శివ డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటంచిన భరత్ అనే నేను హిట్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల
Read Moreమరింత జోష్ : 22న ఉమెన్స్ IPL
చీర్ గాళ్స్ చిందులు..సిక్సర్ల మోత..బౌండరీల బాదుడు క్రికెట్ అభిమానుల్ని ఉత్సహపరిచే IPL ..ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ లోనూ రానుంది. 11 సంవత్సరాల్లో సీజన్ క
Read Moreప్రమోషన్స్ పరుగు : చార్మినార్ వద్ద 10కే రన్
హైదరాబాద్ చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్టు ప్రమోషన్ లో భాగంగా ఆదివారం (మే-13) ఉదయం 5కే, టెన్ కే రన్ నిర్వహించారు. చార్మినార్ దగ్గర GHMC కమిషనర్ జనా
Read Moreబారాత్ గొడవ : మద్యం మత్తులో కత్తిపోట్లు..యువకుడు మృతి
మద్యం మత్తులో ఇద్దరి యువకుల మధ్య పెరిగిన వివాదం ప్రాణాలమీదకు తెచ్చింది. క్షణికావేశంలో యువకుడిని కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శన
Read Moreరాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షం : పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి
తెలంగాణ రాష్ట్రంలో శనివారం (మే-12) రాత్రి పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతిచెందారు. ఈ విషాద సం
Read More