
లేటెస్ట్
ఆ తర్వాత ఏమైందంటే : ప్రమోషన్ వచ్చిందన్న ఆనందంలో గాల్లోకి ఎస్పీ కాల్పులు
బీహార్లోని కతిహార్లో ఓ పోలీసు ఉన్నతాధికారి జరిపిన సంబురం అదుపు తప్పింది. కతిహార్లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సిదార్థ్ మోహన్ జైన్కు ఇటీవలే సీ
Read Moreమతసామరస్యం : హిందూ పద్దతిలో ముస్లిం పెళ్లి శుభలేఖ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ సంఘటన ఆసక్తి రేపుతోంది. ఓ ముస్లిం కుటుంబం తన కుమార్తె వివాహ పత్రికలో సీతారాముల ఫొటోను ఫ్రింటింగ్ చేయించింది. హిందూ – ముస్ల
Read Moreఅల్లరిమూకల అరాచకం : స్కూల్ బస్సుపై రాళ్ల దాడి
దక్షిణ కాశ్మీర్ లోని షోపైన్ ప్రాంతంలో కొంతమంది అల్లరి మూకలు పాఠశాల బస్సుపై రాళ్ళు విసిరారు. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. అభం సుభం తెలియని పసి
Read Moreమే డే ఒక్కరోజే : ఆర్టీసీ బస్సులో కండెక్టర్ అయిన చైర్మన్
కేరళ రాష్ట్రం. అతనో సీనియర్ IPS అధికారి. జిల్లాలకు ఎస్పీగా కూడా పని చేశారు. అతని పేరు తోమిన్ తచంకరి. ఏడాది క్రితం కేరళ రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కు
Read Moreఓటు విలువ చెప్పండి : కర్నాటక ఈసీకి అంబాసిడర్లుగా సినీ తారలు
ఐదేళ్లకు ఒక్కసారి వచ్చినా.. మన జీవితాలను, తలరాతను మార్చేది ఎన్నికలు. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఓటు. అలాంటి ఓటు విలువను చెబుతూ.. అందరూ ఓటు హక్కు ఉపయ
Read Moreవింబుల్డన్ ప్రైజ్మనీ రూ. 309 కోట్లు
వింబుల్డన్ ప్రైజ్మనీ భారీగా పెరిగింది. 2018 టోర్నీకి మొత్తం ప్రైజ్మనీ సుమారు రూ. 309 కోట్లుగా ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. గతేడాది రూ. 287 క
Read Moreప్రపంచ ర్యాంక్ సాధించాం : అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీ చెత్త రికార్డును మూట కట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొల్యూషన్ సిటీగా ఢిల్లీని గుర్తించారు. ప్రపంచంలో 20 అత్యంత పొల్యుషన్ సిటీస్ లిస
Read Moreగొర్రెలపై చిరుత పులుల దాడులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారంలో కొంతకాలంగా చిరుత పులులు సంచరిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా దండుమైలారం, అల్లాపురం అటవీ ప్రాంతంలో
Read Moreఎందుకీ వివక్ష : రోడ్డుపై.. బ్రిడ్జి కింద జాకీచాన్ కూతురు
హాలీవుడ్ యాక్షన్స్టార్ జాకీచాన్ కుమార్తె ఎట్టా ఎన్జీకి నిలువనీడ లేదు. స్నేహితురాలు ఆండీ ఆటుమ్న్తో కలిసి హాంగ్ కాంగ్ లోని ఓ ఫ్లైఓవర్ కింద నివాసం ఉం
Read Moreజర్నలిస్టు జే డే హత్య కేసు : చోటారాజన్ దోషి
జర్నలిస్ట్ జోతిర్మయ్ డే హత్య కేసులో దోషిగా తేలాడు గ్యాంగ్ స్టర్ చోటా రాజన్. ఏడేళ్ల కిందటి ఈ హత్య కేసులో బుధవారం (మే-2) ముంబైలోని మకోక కోర్టు తీర్పు
Read Moreఫెడరల్ ఫ్రంట్ : సీఎం కేసీఆర్ తో అఖిలేష్ చర్చలు
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేటలో దిగిన ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఘనంగా స్వాగతం పలికార
Read Moreకేంద్రం ఆర్డర్ : సిమ్ కార్డ్ కు ఆధార్ అవసరం లేదు
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. సిమ్ కార్డు కావాలంటే ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎవర్నీ అడగొద్దని టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాల
Read Moreలోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తాం : వివేక్ వెంకటస్వామి
లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామన్నారు HCA ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. BCCI ని
Read More