
లేటెస్ట్
లా కమిషన్ ప్రతిపాదనలు : ఏకకాలంలో ఎన్నికలకు చట్టం
దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచనపై లా కమిషన్ పకడ్బందీగా ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని కనీసం రెండు నిబంధనలను
Read Moreదంచికొట్టిన ఎండలు : మరింత పెరిగే అవకాశం
రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. రానున్న 3,4 రోజుల్లో టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా
Read Moreపెళ్లి బృందం ఘోర రోడ్డు ప్రమాదం..22 మంది మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధి జిల్లాలో మంగళవారం (ఏప్రిల్-17)రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవశాత్తూ అమే
Read Moreనేడే అక్షయ తృతీయ : బంగారంపై భారీ ఆఫర్లు
లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన ప్రత్యేక పూజలు చేస్తుంటారు. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే లక్ష్మిదేవి ఎప
Read Moreబోణీ కొట్టిన ముంబై : రాయల్ చాలెంజర్స్ పై గ్రాండ్ విక్టరీ
IPL సీజన్-11లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. మొదటి మూడు మ్యాచుల్లో ఓడిపోయిన రోహిత్ సేన.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద గ్రాండ్ విక్టరీ కొట్టింది. 46
Read Moreమేకిన్ ఇండియాలో స్వీడన్ అతిపెద్ద భాగస్వామి : మోడీ
మేకిన్ ఇండియా లో స్వీడన్ అతిపెద్ద భాగస్వామి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కార్యక్రమం ప్రారంభం నుంచే స్వీడన్ భాగస్వామ్యం ఉందన్నారు. 2016లో ముంబయిల
Read Moreమే 10న రైతుబంధు పథకం చెక్కులు: సీఎం కేసీఆర్
రైతు బంధు పథకం ద్వారా రైతులకు పంటసాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చెక్కులతో పాటే కొత్త
Read Moreభారత్ లో ఆవులకు ఉన్న విలువ మహిళలకు లేదు
దేశంలో సంచలనం సృష్టించిన ఉన్నావ్, కథువా రేప్ ఘటణలు ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీస్తున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో కొంతమంది
Read Moreఎండలో చల చల్లగా : సిటీలో తాటి ముంజల సీజన్ మొదలైంది
తాటి ముంజల సీజన్ మొదలైంది. సిటీలో ఎక్కడ చూసినా ఐస్ ఆపిల్స్ గా పిలిచే తాటి ముంజలు కనిపిస్తున్నాయి. ప్రకృతి ప్రసాదంగా వేసవిలో దొరికే తాటి ముంజలకు మార
Read Moreకర్ణాటక ఎలక్షన్స్: బీజేపీ ఆఫర్ కి…నో చెప్పిన మాజీ క్రికెటర్స్
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.ఆయా పార్టీల నాయకులు ప్రచార కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్న
Read Moreవరంగల్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు : కడియం
వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, పారిశ్రామీకరణకు అనుగుణంగా ప్లాన్
Read Moreరూ.500 కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఐదు రెట్లు పెంపు
దేశంలో ప్రస్తుతం నెలకొన్న నగదు కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది.డబ్బులకోసం ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని 500 నోట్ల కర
Read Moreసుప్రీం వ్యాఖ్యలు : ఆధార్ డేటా లీక్ అయితే ప్రజాస్వామ్యం బతికే ఉండదు
ఆధార్ డేటా లీక్ వ్యవహారం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాముందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫేస్ బుక్ డేటాను అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అ
Read More