
లేటెస్ట్
జై...జై.. గణేషా.. వినాయక లడ్డూల ధరలు అదిరాయి..
షాద్ నగర్/చేవెళ్ల, వెలుగు: షాద్నగర్ ఆనంద్నగర్ కాలనీలోని వినాయకుడి లడ్డూలను సోమవారం వేలం వేశారు. స్థానికంగా ఉండే దంపతులు మనోజ్ కుమార్, కీర్తన రూ.5.35
Read Moreహైదరాబాద్లో కోటీ 87 లక్షలు పలికిన గణపతి లడ్డు ప్రసాదం
రంగారెడ్డి జిల్లా: గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణేశ్ లడ్డూ వేలంలో రికార్డ్ ధర పలికింది. గణ
Read Moreఏఐఎఫ్టీఓ వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఆలిండియా ఫెడరేషన్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్టీఓ) జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉత్తరప్ర
Read Moreతెలంగాణ ప్రజా పాలన దినోత్సవం : జాతీయ జెండా ఎగరేసిన శాసన మండలి ఛైర్మన్
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాసన మండలిలో శాసన మండలి ఛైర్మన్
Read Moreసమగ్ర కులగణన చేయకపోతే ఆమరణ దీక్షలు
తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ఓయూ, వెలుగు : కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం సమగ్ర కులగణన చేయాలని &nb
Read Moreహైదరాబాద్ సంస్థాన విమోచనంలో కమ్యూనిస్టుల నిజస్వరూపం
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అత్యంత ప్రధానమైన రెండు ఘట్టాల్లో కమ్యూనిస్టులు, ప్రపంచ కమ్యూనిజం ప్రయోజనాల రక్షణ పేరుతో దేశ ప్రయోజనాలను పణంగా
Read Moreఒకేరోజు 13,326 గ్రామసభలు.. ఏపీ -డిప్యూటీ సీఎం పవన్ వరల్డ్ రికార్డ్
సర్టిఫికెట్ అందజేసిన సంస్థ ప్రతినిధులు గాంధీ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం దిశగా ఏపీ: పవన్కల్యాణ్ హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం, పంచా
Read Moreజడ్జి పరీక్షల్లో బీసీలకు అన్యాయం జరిగింది: ఆర్ కృష్ణయ్య
జూనియర్ సివిల్ జడ్జి, జిల్లా జడ్జి .. పరీక్షల్లో బీసీలకు అన్యాయం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్ కృష్ణయ్య మెహిదీపట్నం, వెలుగు: &nb
Read Moreఎస్సీ వర్గీకరణపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం
సుప్రీంకోర్టు తీర్పునూ స్టడీ చేస్తం: మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉన్న పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో
Read Moreమిలియన్ మార్చ్ తరహాలో 25న కుల గణన మార్చ్ : జాజుల శ్రీనివాస్ గౌడ్
పోస్టర్ను ఆవిష్కరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల ఖైరతాబాద్, వెలుగు: మిలియన్ మార్చ్ తరహాలో ఈ నెల 25న లక్ష మందితో హైదరాబాద్ లో క
Read Moreపట్టాలెక్కిన వందే భారత్ మెట్రో
అహ్మదాబాద్లో ప్రారంభించిన ప్రధాని మోదీ పలు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా అహ్మదాబాద్: దేశంలోనే తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలెక్కింది.
Read Moreహమ్మయ్య ప్రమాదం తప్పింది: నిమజ్జనం లారీపై పడిన విద్యుత్ స్థంభం
నిమజ్జనం లారీ పై పడిన కరెంట్ పోల్ పద్మారావునగర్, వెలుగు: వినాయకుడి నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న టస్కర్ లారీపై సీతాఫల్ మండి చౌరస్తాల
Read Moreమేడిపల్లి పీఎస్ను తనిఖీ చేసిన రాచకొండ సీపీ
మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పోలీస్ స్టేషన్ను రాచకొండ సీపీ సుధీర్ బాబు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ
Read More