లేటెస్ట్
తల్లి, భార్య, కొడుకును చంపి ఇంజినీర్ ఆత్మహత్య.. కర్నాటకలోని మైసూరులో ఘటన..
మైసూరు: కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. మైసూరు సిటీలోని ఓ అపార్ట్మెంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమాన
Read Moreరద్దీ సమయాల్లో తోపులాటల్లేకుండా చూడాలి.. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ఆదేశం
స్టేషన్లో ఎంట్రీ , ఎగ్జిట్ ఇండికేషన్ బోర్డులు పెట్టాలి అధికారులకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ఆదేశం హైదరాబాద్ సిటీ, వెలుగు: మహా కు
Read Moreపడవలో ప్రయాగ్రాజ్కు.. రెండు రోజుల్లో 550 కిలోమీటర్లు ప్రయాణించిన ఏడుగురు బిహారీలు
కొన్ని కోట్ల మందిలాగే వారు కూడా మహా కుంభమేళాలో పాల్గొనాలనుకున్నారు. అయితే.. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి వందల కిలోమీటర్ల క
Read Moreవేధింపులు భరించలేకే.. అన్నను కత్తులతో పొడిచిన తమ్ముళ్లు 12 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన మేడ్చల్ పోలీసులు
మేడ్చల్, వెలుగు: మేడ్చల్లో పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పన్నెండు గంటల్లోనే మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు
Read Moreబర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్లో లైవ్ కోడి 60 రూపాయలే..!
బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. కస్టమర్లు లేక గ్రేటర్ పరిధిలోని చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. మొన్నటి దాకా కిలో చికెన్ ధ
Read Moreకొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. 2029 జనవరి 26 వరకు పదవిలో.. ఆయన బ్యాక్గ్రౌండ్ ఇదే..
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము 2029 జనవరి 26 వరకు పదవిలో కొనసాగనున్న జ్ఞానేశ్ అంతకుముందు సీఈసీ నియామకంపై మోదీ నేతృత్వంలోని ప్యానెల్ భే
Read Moreజాబ్ అన్నారు.. నిండా ముంచారు.. సికింద్రాబాద్లో రూ.1.39 లక్షల కొట్టేసిళ్లు
బషీర్బాగ్, వెలుగు: జాబ్ పేరిట ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన 28 ఏండ
Read Moreప్రజాస్వామ్యం గాడి తప్పుతోంది.. ఇది ప్రమాదకరం : జస్టిస్ సుదర్శన్ రెడ్డి
దేశంలో కుల, మత ఘర్షణలు పెరుగుతున్నయ్ హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యం గాడి తప్పుతోందని, ఇది ప్రజలకు చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు మాజీ
Read Moreప్లాస్టిక్ కవర్లో పసిబిడ్డ.. అల్వాల్ ఆలయం ముందు వదిలేసిన ఇద్దరు మహిళలు
అల్వాల్, వెలుగు: అప్పుడే పుట్టిన మగబిడ్డను ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఇద్దరు మహిళలు ఆలయం ముందు వదిలేసి వెళ్లారు. మేడ్చల్ జిల్లా అల్వాల్వెంకటాపురం డివి
Read Moreముచ్చింతల్లో రామానుజ బ్రహ్మోత్సవాలు.. 108 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ
శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామ నగరంలో రామానుజ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రత్యేక పూజల్లో భాగంగా సోమవారం 108 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన
Read Moreకలెక్టర్లు పేదల సమస్యలు వినేలా చర్యలు తీసుకోండి : విశారదన్ మహారాజ్
సీఎం రేవంత్ రెడ్డికి విశారదన్ మహారాజ్ రిక్వెస్ట్ హైదరాబాద్, వెలుగు: తమ దగ్గరికి వచ్చే పేదలకు కలెక్టర్లు కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని ధర్మస్వ
Read Moreవరంగల్ జిల్లాలో డబ్బులు మింగేసిన్రు..!
స్వయం సహాయక సంఘాల్లో పెద్ద ఎత్తున నిధులు మాయం సభ్యులు చెల్లించిన రుణాల సొమ్ము డిపాజిట్ చేయని వీవోఏలు ఆఫీసర్లకూ వాటాలు దక్కాయనే ఆరోపణలు హనుమక
Read Moreగాంధీ సర్జరీ వింగ్లో స్కిల్ ల్యాబ్ షురూ
పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలోని జనరల్ సర్జరీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్కిల్ ల్యాబ్ ను సోమవారం గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, గ
Read More












