లేటెస్ట్
హనుమకొండలో .. తెరచుకున్న ఎస్డీఎల్సీఈ గేట్లు
హనుమకొండ, వెలుగు: కేయూ దూరవిద్యా కేంద్రం మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు క్లోజ్ చేయించి తాళం వేసిన ఎస్డీఎల్సీఈ ఎంట్రన్స్ గేట్లు ఎట్టకేల
Read Moreజనగామ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చూడాలి : బి. గోపి
జనగామ అర్బన్, వెలుగు: క్షేత్రస్థాయిలో రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో ప్రతిరోజూ అధికారులు విత్తన డీలర్ కేంద్రాలను పర్యవేక్షించి
Read Moreగ్రామాల్లో నాసిరకం విత్తనాలు అమ్మితే కేసులు : అగ్రికల్చర్ ఆఫీసర్ బాబూరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రామాల్లో తిరిగి నాసిరకం విత్తనాలు అమ్మితే వారిపై చీటింగ్ కేసు నమోదు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ బాబూర
Read Moreఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్రెడ్డి
ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని మే 22
Read Moreమార్పు కోసం నల్గొండ టూ జార్ఖండ్.. MPగా పోటీ చేయడానికి 1600కి.మీ ప్రమాణం
అతని వయసు 87ఏళ్లు, చూపు మందగించినాలే.. నడక తడబడుతున్నాలే.. అయినా ఆయన ఆశయం కోసం 1600 కిలో మీటర్లు ప్రయాణించాడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమె
Read Moreఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలి : మచ్చా వెంకటేశ్వర్లు
వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ భద్రాచలం, వెలుగు : ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పనిదినాలు కల్పించాలని, కొలతలతో సంబంధం లేకుండా కనీస వేతనం రో
Read Moreబతుకు బాగు కోసం వెళ్తే ప్రాణాలు పోతున్నాయ్.. అమెరికాలో ముగ్గురు భారతీయులు మృతి..
బతుకు బాగుపడుతుందని బయటి దేశాలకు వెళ్తే.. బతుకేలేక పోతున్నారు భారత విద్యార్థులు..ఎన్నడూ లేనంతగా అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్నారు. చదువుకోసం వెళ్లి కన
Read Moreవడ్లను రైస్ మిల్లులకు తొందరగా పంపండి : డాక్టర్ ఏ.శరత్
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో యాసంగి సీజన్ వడ్లు 4.33 లక్షల టన్నులు కొనుగోలు చేశామని, రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను గవర్నమెంట్ కొంటుందని జిల్లా స్పె
Read Moreమోత్కూర్ సింగిల్ విండో చైర్మన్ పై అవిశ్వాసం
డీసీవోకు లెటర్ ఇచ్చిన 9 మంది డైరెక్టర్లు మోత్కూరు, వెలుగు : మోత్కూరు రైతు సేవ సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి (బీఆర్ఎస్) పై ఆ సంఘం డైరె
Read Moreవ్యవసాయ పరికరాలకు 60 శాతం సబ్సిడీ ఇవ్వాలి
ఎఐపీకేఎస్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు మెమోరండం అందజేత ఆర్మూర్, వెలుగు : 2024 సంవత్సరానికి పచ్చి రొట్ట, విత్తనాలతో పాటు అన్ని రకాల
Read Moreలింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తే చర్యలు : కలెక్టర్ వెంకట్రావు
సూర్యాపేట, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.వెంకట్రావు హెచ్చరించారు. మంగళవారం
Read Moreమల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : పున్న కైలాస్
పీసీసీ కార్యదర్శి పున్న కైలాస్ మిర్యాలగూడ, వెలుగు : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్
Read Moreవారణాసిలో అర్బన్ ఎమ్మెల్యే ప్రచారం
నిజామాబాద్, వెలుగు : ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం చేయడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెళ్లారు.
Read More












