హైదరాబాద్ : దిశ ఎన్ కౌంటర్ కేసు కమిషన్ నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ రాష్ర్ట ప్రభుత్వం తన వాదనలను హైకోర్టులో వినిపించనుంది. ఎన్ కౌంటర్ కు గురైన వారి కుటుంబ సభ్యుల తరపు వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబ సభ్యుల తరపు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా కార్వేల్ వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ జరిగిన తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీ కన్ స్ర్టక్షన్ పేరుతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని కోర్టులో తెలిపారు.
‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కమిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ
- హైదరాబాద్
- January 23, 2023
లేటెస్ట్
- తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
- ఈడియట్స్.. : కన్న కూతురి విషయంలో తల్లిని టార్గెట్ చేసిన సోషల్ మీడియా.. ఆత్మహత్య
- హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం.. జీహెచ్ఎంసీ అలర్ట్
- నోట్ల కట్టలే పరుపుగా మార్చేశాడు.. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బే డబ్బు
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- Yami Gautam: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్..కుమారుడికి వేద్ విద్ అంటూ నామకరణం..అర్ధమేంటో తెలుసా?
- Rashmika Mandanna: ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్.. రష్మిక చేతిలో ఇన్ని సినిమాలా!
- IPL 2024: రూ.5 కోట్లు పెట్టి కొంటే నా కొడుకును ట్రోల్ చేశారు: యష్ దయాల్ తండ్రి ఎమోషనల్
- మరోసారి ఎమ్మెల్సీ కవిత రిమాండ్ పొడిగింపు
- V6 DIGITAL 20.05.2024 AFTERNOON EDITION
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్