పశ్చిమ గోదావరి జిల్లాలో నడిరోడ్డుపై ఆర్టీఎ ఉద్యోగి లంచం తీసుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాడేపల్లి గూడెం బైపాస్ రహదారిపై యూనిఫాంలో లేని వాహన డ్రైవర్ల నుండి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మృత్యుంజయరాజు డబ్బులు డిమాండ్ చేశాడు. వైరల్ అయిన ఈ వీడియోపై రవాణాశాఖ అధికారులు స్పందించారు. ఎంవీఐ మృత్యుంజయ రాజును సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బూట్లతో ఇంట్లోకి వస్తరా.? పోలీసులతో ఆదివాసీల వాగ్వాదం
గతంలో కంటే సిటీలో యాక్సిడెంట్స్ తగ్గినయ్
అర్ధరాత్రి వరకు పబ్బుల హంగామా.. నాలుగు పబ్ లపై కేసు