
ఆదిలాబాద్
రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్, బీజేపీకి లేదు : ఎమ్మెల్యే రేఖా నాయక్
ఖానాపూర్, వెలుగు : రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. మంగళవారం ఖానాపూ
Read Moreసీఎం, ఎమ్మెల్యేల జీతాలు పెంచినప్పుడు.. పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచరు? : జేఏసీ నాయకులు
ఆసిఫాబాద్/నేరడిగొండ, వెలుగు : సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు పెంచినప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు పెంచరు అని జేఏసీ నాయకులు ప్రశ్నించారు.
Read Moreనాలుగు నెలలుగా జీతాలు ఇస్తలేరు
ఫారెస్ట్ ఆఫీస్ ముందు వాచర్ల ధర్నా కాగజ్ నగర్, వెలుగు : నాలుగు నెలలుగా జీతాలు రావడంలేదంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పని చే
Read Moreమార్కెట్లో నకిలీ విత్తనాలు.. మొద్దు నిద్రలో ఆఫీసర్లు
మొద్దు నిద్రలో టాస్క్ఫోర్స్ ఆఫీసర్లు సీడ్ వ్యాపారులు, అగ్రికల్చర్ ఆఫీసర్ల హస్తం! కరీంనగర్ నుంచి జిల్లాలోని షాపులకు సప్లయ్ వ్
Read Moreభార్యతో గొడవపడి కరెంట్ స్తంభం ఎక్కి దూకిన భర్త.. వీడియో
భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమైనది. కలకలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటూ పెద్దలు వారిని.. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి చేస్తారు. కానీ వారు చిన్నచ
Read Moreఅర్హులకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి.. బీజేపీ నేతల మహా ధర్నాకలెక్టరేట్ల ముట్టడి
మంచిర్యాల, వెలుగు: అర్హులైన పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో పేదలు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లావ్యాప్
Read Moreకరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్డీసీ కార్గో బస్సు
జన్నారం, వెలుగు: అంగన్వాడీ కేంద్రానికి సరుకులు సప్లై చేసేందుకు వచ్చిన కార్గో బస్సు కరెంట్పోల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగి బస్సుపై ఒరిగింది.
Read Moreవార్ధా నది ఉగ్రరూపం.. రికార్డ్ స్థాయిలో వదర
కాగజ్ నగర్/మంచిర్యాల/కోల్బెల్ట్/ఆదిలాబాద్ఫొటోగ్రాఫర్, వెలుగు: తెలంగాణ–మహారాష్ట్ర మధ్య సరిహద్దు సిర్పూర్ టీ మండలం వద్ద వార్ధా నది ఉధృతిత
Read Moreబురద రోడ్డుపై జీపులో... నిండు గర్భిణి నరకయాతన
బురద రోడ్డుపై జీపులో నిండు గర్భిణి నరకయాతన తిప్పలు పడుతూ 30 కి.మీ దూరంలోని పీహెచ్సీకి... ప్రైవేట్ జీపులో తరలించిన కుటుంబసభ్యులు రెండు
Read Moreఅండర్ బ్రిడ్జీలు అస్తవ్యస్తం.. వాన నీరు చేరి నిలిచిపోతున్న రాకపోకలు
ప్రయాణికుల అవస్థలు ..కొన్ని చోట్ల ప్రమాదాలు పట్టించుకోని అధికార యంత్రాంగం ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్జిల్లాలో జాతీయ రహదారి 44పై నిర్
Read Moreలక్షల్లో వ్యయం.. విజ్ఞానం శూన్యం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ థీమ్ పార్క్లో పిచ్చి మొక్కలు పెరిగి ఇలా అధ్వానంగా మారింది. రూ.30 లక్షల వ్యయంతో మూడ
Read Moreకేసీఆర్కు బ్రాండీ షాపులపై ఉన్న ప్రేమ బడులపై లేదు: బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా సీఎం కేసీఆర్ వారిని మద్యానికి బానిస చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మండి
Read Moreఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
భైంసా, వెలుగు: క్యాన్సర్తో తండ్రి.. అనారోగ్యంతో తల్లి మృతిచెంది వారి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. ఎవరూ లేక వీధిన పడి ఆపన్న హస్తం కోసం ఎ
Read More