
ఆదిలాబాద్
ఉరితాళ్లతో సర్పంచ్ల నిరసన.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో సర్పంచ్లు గ
Read Moreట్రాక్టర్ కిస్తీలకు పైసల్లేవ్.. ఈఎంఐలు కట్టాలని గ్రామ పంచాయతీలకు బ్యాంక్ నోటీసులు
నిర్మల్, వెలుగు: గ్రామ పంచాయతీలకు నిధుల రాకపోవడంతో లోన్లు పెండింగ్ లో పడుతున్నాయి. గ్రామ పంచాయతీలకు టాక్టర్ల లోన్లు, నిర్వాహణ ఖర్చుల
Read Moreలిక్కర్ సీసాలమ్మి రూ.5 వేల సంపాదన
కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో సిబ్బంది చెత్త ఏరుతూ దొరికిన ఖాళీ లిక్కర్ సీసాలు అమ్మ
Read Moreఅధికారంలోకి వచ్చిన 4నెలల్లోనే 13 లక్షల పోడు భూములకు పట్టాలు ఇస్తం : వైఎస్ షర్మిల
వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాగానే 4 నెలల్లో 13 లక్షల పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ చీఫ్ -వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇం
Read Moreగుండెపోటుతో యువతి మృతి
లక్ష్మణచాంద: మండల కేంద్రానికి చెందిన బీరుకుల హారిక(22) బుధవారం గుండెపోటుతో చనిపోయింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. బీరుకుల ఎల్లన్నకు ముగ్గురు కూతుర్లు
Read Moreమద్యం తాగేందుకు రూ. 500 అడిగితే ఇవ్వలేదని దాడి
బెల్లంపల్లి, వెలుగు: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఒకర్ని కొట్టిన వ్యక్తిపై కేసు ఫైల్ చేసినట్టు వన్టౌన్ ఏఎస్ఐ తిరుపతి బుధవారం తెలిపాడు. ఆయన వివరాల ప
Read Moreమక్కపంట కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో మక్కపంట చేతికొచ్చింది. కానీ, కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో రైతులు ఇబ్బందులు
Read Moreకాగజ్ నగర్ గురుకులంలో నలుగురికి కరోనా
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లోని మహాత్మా జ్యోతి బాఫూలే గురుకులంలో నలుగురి స్టూడెంట్స్ కు కరోనా వచ్చినట్టు అధికారులు గురువారం తెలిపారు. వారం కిందట స
Read Moreట్రైనింగ్ సెంటర్ భూమిని ఈద్గాకు ఎట్లిస్తరు.. హోం మినిస్టర్ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
నిర్మల్, వెలుగు: నిర్మల్ లో ఈద్గా ను ప్రారంభించేందుకు మంగళవారం వచ్చిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్
Read Moreకబ్జా భూముల స్వాధీనంపై అధికారులు సైలెంట్.. పట్టాల కోసం పిటిషన్
మంచిర్యాల, వెలుగు: చెన్నూర్ మండలం లంబడిపల్లెలో కబ్జాకు గురైన సెరీకల్చర్ భూములపై అధికారులు సర్వేలతోనే సరిపెడుతున్నారు. కబ్జా చేశామని కబ్జాదారులే
Read Moreనేషనల్ హైవే పనులు అడ్డుకున్న గ్రామస్తులు
కోల్ బెల్ట్,వెలుగు: మందమర్రి మండల పరిధిలో శేషపల్లి గ్రామంలో రైతులు నేషనల్ హైవే పనులను మంగళవారం అడ్డుకున్నారు. శేషపల్లి బైపాస్ రోడ్డులోని మంచిర
Read Moreఅంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్టౌన్, వెలుగు: జిల్లాలో కొంత కాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. స
Read Moreవివేక్ ను కలిసిన మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: కాంగ్రెస్కు రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామిని ఆది
Read More