
ఆదిలాబాద్
వానాకాలం సీజన్ మిల్లింగ్ మరింత ఆలస్యం
నిర్మల్, వెలుగు: రైస్ మిల్లర్లు గడువు లోగా సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) ను సివిల్సప్లై శాఖకు తిరిగి ఇవ్వకపోవడం వల్ల గందరగోళం నెలకొంటోంది. మిల్లర్లు
Read Moreఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన పేదలు
చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్లో ఇండ్ల స్థలాల కోసం సీపీఎం ఆధ్వర్యంలో పేదలు కదం తొక్కారు. చెన్నూర్, కోటపల్లి మండలాల నుంచి సుమారు 500 మంద
Read Moreప్రతిపాదనల దశలోనే నిలిచిపోయిన జలవిహార్ ప్రాజెక్టు
నిర్మల్, వెలుగు: బాసర సరస్వతిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికులను ఆకట్టుకునేందుకు ఎస్సారెస్పీ, బాసర జల విహార్ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలో
Read Moreహైవే విస్తరణకు బ్రేక్.. అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు
అభ్యంతరం చెప్పిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు నస్పూర్/కోల్బెల్ట్,వెలుగు: నిజామాబాద్ జగ్ధల్పూర్(చత్తీస్గఢ్
Read Moreతర్నం బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా రోడ్డు విస్తరణ
ఆదిలాబాద్, వెలుగు: రెండు నెలల కిందట జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి కుంగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. అంతరాష్ట్ర రోడ్డు కావడంతో వెహికల్స్ను ఇతర గ్ర
Read Moreపెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు
సోషల్ మీడియా సాక్షిగా పెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు బహిర్గతమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర
Read Moreమున్సిపాలిటీల్లో పర్మినెంట్ డంపింగ్ యార్డులు లేవు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో పర్మినెంట్ డంపింగ్ యార్డులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.రోజ
Read Moreమహేశ్ హత్య కేసులో ఐదుగురు కుటుంబసభ్యుల అరెస్ట్
జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని గంగపుత్ర కాలనీలో మూడు రోజుల కింద జరిగిన ముష్కె మహేశ్హత్య (27) కేసులో పోలీసులు నిందితులను అర
Read Moreతాగునీళ్లు అందడం లేదని మహిళల ఆందోళన
ఆసిఫాబాద్, వెలుగు: రెబ్బెన మండలం గంగాపూర్ లో తాగునీళ్లు అందడం లేదనిమహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఆఫిస్ వద్ద &
Read Moreఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులు వినూత్న నిరసన
అకాల వర్షం అన్నదాతకు తీరని శోకాన్ని మిగిల్చింది. అరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలవడంతో రైతులు దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఉరుములు, మెరుపులతో కూడి
Read Moreపెండింగ్ బిల్లుల కోసం సర్పంచ్ ల నిరసన
నిర్మల్, వెలుగు: జిల్లాలోని గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు బుధవా
Read Moreనేషనల్ హైవే కోసం భూములను ఇచ్చిన రైతుల అవస్థలు
కోల్బెల్ట్,వెలుగు:నేషనల్ హైవే కోసం భూములను ఇచ్చిన వందల మంది రైతులు ఇప్పుడు పంటచేన్లకు వెళ్లేందుకు దారిలేక అవస్థలు పడుతున్నారు. మంద
Read Moreనిరుద్యోగులకు ఒక్కొక్కరికి 1.60లక్షల నిరుద్యోగ భృతి ఇవ్వాలి: రేవంత్
రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్షా 60 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ని
Read More