CFSL కొత్త బిల్డింగ్ ను ప్రారంభించిన అమిత్ షా

CFSL కొత్త బిల్డింగ్ ను ప్రారంభించిన అమిత్ షా

మోడీ నాయకత్వంలో సెంట్రల్ ఫోరెన్సిక్ లేబోరేటరీ దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ను ఎంపవర్ చేస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా జుడీషియల్ ఇన్వెస్టిగేషన్ మరింత పారదర్శకంగా మారిందన్నారు. మహారాష్ట్రలోని పుణేలో పర్యటించిన అమిత్ షా CFSL కొత్త బిల్డింగ్ ను ప్రారంభించారు. అలాగే NDRF ఆఫీసర్లతో కలసి లంచ్ చేశారు. దేశంలో ఎక్కడ ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా... NDRF సిబ్బంది జనాన్ని కాపాడుతున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

 

కేసీఆర్ కు కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి

బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు