కేసీఆర్ ను ప్రజలు చీదరించుకుంటున్రు

కేసీఆర్ ను ప్రజలు చీదరించుకుంటున్రు

పూటకో మాట మాట్లాడే కేసీఆర్ ను చూసి..ప్రతి ఒక్కరు చీదరించుకుంటున్నారని ఆరోపించారు ఈటల రాజేందర్.. బీజేపీపై దాడులు చేయడం సరైంది కాదన్నారు. బెంగాల్ ఫార్ములా ఇక్కడ ప్రయోగిస్తే పనిచేయదన్నారు రు. రైతు బంధుకు రూ.1500 కోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి.. ఉప్పుడు బియ్యం విషయంలో రైస్ మిల్లులకు కలిగే నష్టాన్ని ఇస్తే సమస్యనే ఉండదన్నారు. ఇంత పంట వస్తున్నప్పుడు.. రైస్ మిల్లుల సంఖ్య ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు ఈటల రాజేందర్.రైస్ మిల్లుల్లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాలన్నారు.

మరిన్ని వార్తల కోసం

కొడుకు ఆత్మహత్య తట్టుకోలేక ఉరేసుకున్న తండ్రి

 

మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ లేఖ