ఆంధ్రప్రదేశ్
అదానీతో జగన్ ఒప్పందం ఏపీకి చాలా లాభం: సీఎం చంద్రబాబు
ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీకి చెంది అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాలో అవినీతి ఆరోపణలు రావడం ఏపీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అదానీ స్కాంలో మాజీ సీ
Read Moreకేంద్ర ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్రాల అనుమతి అక్కర్లే
ఏపీ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు కేంద్ర ఉద్యోగులపై సీబీఐ అవినీతి కేసు పెట్టొచ్చు ఉద్యోగులు ఏ రాష్ట్రంలో పని చేసినా.. కేంద్ర
Read Moreఇకపై తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది.. ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ప్
Read Moreరానున్న రోజుల్లో అన్ని దేశాల్లో తెలుగు భాషను గుర్తిస్తారు: సీఎం చంద్రబాబు
12వ ద్వైవాషిక ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.తెలుగు వారందరినీ
Read Moreహీరోయిన్ మాధవి లతపై జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి హీరోయిన్ మాధవి లతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. మాధవీలత ఒక ప్రాస్టిట్యూట
Read Moreతిరుమలలో పుష్ప రేంజ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్..
పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందారేమో తెలీదు కానీ.. ఏకంగా తిరుమల కొండపైనే ఎర్రచందనం స్మగ్లింగ్ కి పాల్పడ్డారు దుండగులు. తిరుమలలో భక్తుల ముసుగులో కారులో
Read Moreచంద్రబాబు మాటలకు అర్థాలే వేరు: అంబటి రాంబాబు
సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరని.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరిక
Read Moreఏపీ రైతులకు పండగ.. అకౌంట్ లో రూ. 20 వేలు వేస్తామని మంత్రి ప్రకటన
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ. 10వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ. 10వేలు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ కీ
Read Moreటీడీపీ ప్రతి కార్యకర్తకు.. 5 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్
టీడీపీ కార్యకర్తలకు గుడ్ న్యూస్.. ఏకంగా కోటి మంది కార్యకర్తలకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ అధిష్టానం. ఈ మేరక
Read Moreఏపీకి గుడ్ న్యూస్ : అనకాపల్లి టూ ఆనందపురం నేషనల్ హైవేకు వెయ్యి కోట్లు
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పలు జాతీయ రహదారుల విస్తరణకు ఇటీవలే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి
Read More2024లో శ్రీవారికి రూ. 1,365 కోట్ల ఆదాయం..
తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి గత ఏడాది హుండీ ద్వారా రూ. 1,365 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ బోర్డు వెల్లడించింది. మొత్తం 2.55 కోట్ల మంద
Read Moreకర్నూలు జిల్లాలో ఘోరం: బోరుబావిలో పేలుడు.. ముగ్గురికి తీవ్రగాయాలు
కర్నూలు జిల్లాల్లో ఘోరం జరిగింది. జిల్లాలోని ఆదోని మండలం చిన్న పెండేకల్ లో బోరుబావిలో పేలుడు సంభవించటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధిం
Read Moreగోదావరి కుర్రోడిని.. గోవాలో కర్రలతో కొట్టి చంపిన హోటల్ సిబ్బంది
న్యూ ఇయర్ ఎంజాయ్ చేయాలని స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన యువకుడి జీవితం విషాదాంతం అయ్యింది. పశ్చిమ గోదావరికి చెందిన యువకుడు గోవాలో దారుణ హత్యకు గురయ్యా
Read More












