హుజురాబాద్ లో పోలింగ్ రోజు కూడా ప్రలోభాలు జరుగుతున్నాయి. ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే మరో వైపు టీఆర్ఎస్ నేతలు పోలింగ్ బూత్ల వద్ద డబ్బులు పంచుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే (వర్ధన్నపేట) ఆరూరి రమేష్ పీఏ కిరణ్ డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. హుజురాబాద్ 51వ పోలింగ్ బూత్ పరిధిలో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
డబ్బులు పంచుతూ దొరికిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పీఏ
- తెలంగాణం
- October 30, 2021
లేటెస్ట్
- వాళ్లంతా మా కోవర్టులే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- ఢీ అంటే ఢీ .. తెలంగాణ కేంద్రంగా ఢిల్లీ పాలిటిక్స్
- మిస్సింగ్ కేసును 12 గంటలు ఛేదించిన నగర పోలీసులు
- Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- Rana About Vettaiyan : జ్ఞానవేల్ స్టోరీ చెప్పగానే షాక్ అయ్యా..ఈ కథ రజనీ మార్క్ సినిమా కాదు!
- ఈ పీడ వదల్లేదా: కరోనాలో కొత్త వైరస్ అంట..అమెరికాలో బాగా వ్యాపిస్తుంది..!
- వీడిన మర్డర్ మిస్టరీ.. అక్రమ సంబంధమే హత్యకు కారణం
- ప్రజాగళం సభలో పట్టాదారు పాస్ పుస్తకాలు తగలబెట్టిన చంద్రబాబు
- Bhavana: బతికుండగానే చంపేస్తున్నారు.. మహాత్మ హీరోయిన్ ఆవేదన
- గ్లోబల్ వార్మింగ్ : సముద్రం ఇళ్లల్లోకి వచ్చేసింది..!
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు