అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ పై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ రెండో షెడ్యూల్ నిర్వహణపై చర్చించిన బీసీసీఐ.. సీజన్ లో మిగిలిన మ్యాచులను దుబాయిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్-అక్టోబల్ మధ్య మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేసింది. మరోవైపు ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి విదేశీ క్రికెట్ బోర్డులతోనూ చర్చించనుంది. IPL కు విదేశీ ఆటగాళ్ల అందుబాటు అంశంపై వారితో చర్చలు జరుపనుంది. టీ 20 ప్రపంచకప్ నిర్వహణకు టైమ్ పొడిగించాలని ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది. జూన్ 1న జరగనున్న ఐసీసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
యూఏఈలో మిగతా ఐపీఎల్ మ్యాచ్ లు
- ఆట
- May 29, 2021
లేటెస్ట్
- బిల్డర్ చేతిలో మోసపోయిన భారత క్రికెటర్ తండ్రి
- Puri,Teja: తేజ సజ్జ, పూరి జగన్నాధ్ కాంబో.. వైరల్ అవుతున్న కేజీ న్యూస్
- కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు
- జూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ
- శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు....ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!